Tag: BreakingNews

తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు

రాష్ట్రంలో వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బిల్లులో భాగంగా ...

Read moreDetails

మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ప్రాంతంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ...

Read moreDetails

డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు

మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంకర టిప్పర్ ...

Read moreDetails

రూ.8 లక్షల కోట్ల రుణాలు…కేంద్రం బిగ్ ప్లాన్!

భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ.8.20 లక్షల కోట్ల వరకు రుణాలు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నిధులను ప్రధానంగా డేటెడ్ సెక్యూరిటీల ...

Read moreDetails

రష్యా నుంచి గ్యాస్‌…దిగుమతికి భారత్‌ రెడీ!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, United States రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను సడలించింది. దీంతో వెంటనే India రిఫైనరీలు Russia నుంచి ముడిచమురు దిగుమతులకు ...

Read moreDetails

ధోనికి గాయం… సీఎస్‌కేకు భారీ షాక్‌

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందు Chennai Super Kings జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న MS Dhoni గాయం కారణంగా ...

Read moreDetails

వాట్సప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్…డ్యూయల్ అకౌంట్+ AI ఫీచర్స్ రెడీ!

వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా Meta Platforms కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఐఫోన్‌ యూజర్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డ్యూయల్‌ అకౌంట్‌ ఫీచర్‌ను ...

Read moreDetails

100, 108 నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కందుల నారాయణకు బాధితురాలి ఫిర్యాదు!

మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణకు నేరుగా ఫిర్యాదు చేస్తూ, ఘటన సమయంలో ...

Read moreDetails

మద్యం మత్తులో హల్చల్ చేసిన లావణ్య

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారును నడుపుతూ ...

Read moreDetails

“మార్కాపురం బస్సు ప్రమాదం: అద్దాలు పగలగొట్టి 8 మందిని రక్షించిన వ్యక్తి”

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బయటకు రావడానికి మార్గం లేకపోవడంతో లోపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఒక ...

Read moreDetails
Page 70 of 133 1 69 70 71 133

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist