Tag: BusinessNews

జౌళి పీఎల్‌ఐ మూడో విడతలో 96 కంపెనీల ఎంపిక: రూ.12,822 కోట్ల పెట్టుబడి హామీ

జౌళి పరిశ్రమ కోసం ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) మూడో విడతలో మొత్తం 96 కంపెనీలు ఎంపికయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఎంపికల ...

Read moreDetails

హిందుస్థాన్‌ జింక్–సల్ఫోజైమ్‌ అగ్రో ఒప్పందం:

వేదాంతా గ్రూప్‌ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ స్థిరమైన లోహాల పునరుద్ధరణ (Sustainable Metal Recovery) ప్రక్రియను వేగవంతం చేయడానికి సల్ఫోజైమ్‌ అగ్రో ఇండియాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌ పన్ను విభాగాల నుంచి జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు రూ.9.63 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు

ఆంధ్రప్రదేశ్‌ పన్ను విభాగాల నుంచి జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు రూ.9.63 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు అందినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నోటీసులో రూ.6.48 కోట్ల జీఎస్‌టీతో ...

Read moreDetails

ఈక్విటీ పెట్టుబడుల్లో మందగమనం.. మ్యూచువల్ ఫండ్ రంగంలో స్వల్ప ప్రభావం

దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మే నెలలో పెట్టుబడుల వేగం కొంత మందగించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్లలో ...

Read moreDetails

నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాల కోసం సెబీ అనుమతి

ప్రముఖ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ తమ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాలను ప్రారంభించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ...

Read moreDetails

సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లో ఘన లిస్టింగ్

నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లో ఘనంగా ప్రవేశించింది. బుధవారం కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేశాయి. సుమారు 43 ...

Read moreDetails

ఏటీఎఫ్ ధర 10% పెంపు: దేశీయ విమానయాన సంస్థలకు కొత్త భారము

దేశీయ విమానయాన సంస్థలకు విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర మంగళవారం 10 శాతం పెరగడం వల్ల రంగంపై మరింత ఆర్థిక ఒత్తిడి పెరిగింది. దిల్లీలో లీటరు ఏటీఎఫ్‌ ...

Read moreDetails

జెప్టో రూ.11,000 కోట్ల ఐపీఓకు సిద్ధం

బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రూ.11,000 కోట్ల భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సవరించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP)ను మార్కెట్ నియంత్రణ ...

Read moreDetails

సన్‌ఫార్మాకు $1 బిలియన్ రుణం ఇవ్వనున్న ఎస్‌బీఐ

సన్‌ఫార్మా చేపట్టిన భారీ విదేశీ కొనుగోలు డీల్‌కు ఆర్థిక సహాయం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. అమెరికాకు చెందిన ఆర్గానన్ అండ్ కో కంపెనీని కొనుగోలు చేయడానికి ...

Read moreDetails

అదానీ ఎనర్జీకి ఇంటెలిస్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 100% వాటా కొనుగోలు ఒప్పందం

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోని స్మార్ట్‌మీటరింగ్ రంగంలో కీలక విస్తరణకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ...

Read moreDetails

బ్యాంకింగ్ షేర్ల జోరు.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల రికవరీతో పాటు ముడిచమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లకు ఊరట ఇచ్చింది. ...

Read moreDetails

స్పేస్‌ఎక్స్ ఐపీఓ అమెరికాలో ప్రారంభం: రూ.7.27 లక్షల కోట్ల భారీ నిధుల సమీకరణకు ప్రణాళికలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అమెరికాలో భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ దాదాపు 75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.27 ...

Read moreDetails

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గత 18 నెలల్లోనే సుమారు 23 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ...

Read moreDetails

WWDCలో సిరి ఏఐ ఆవిష్కరణ – ఏఐ రంగంలోకి యాపిల్ అడుగు

టెక్ దిగ్గజం యాపిల్ ఏఐ రంగంలోకి మరింత బలంగా అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సిరి ఏఐ (Siri AI)ని ఆవిష్కరించింది. యాపిల్ ...

Read moreDetails

జులై నుంచి రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు – ఒపెక్‌+ నిర్ణయం

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో, ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌+ మార్కెట్లకు ఉపశమనం కలిగించే నిర్ణయం ...

Read moreDetails

జులై 1 నుంచి బీఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలు 2% పెంపు

జర్మనీకి చెందిన విలాస కార్ల సంస్థ బీఎండబ్ల్యూ తమ భారత్‌ మార్కెట్లోని అన్ని కార్లు, అలాగే మినీ బ్రాండ్‌ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 1 ...

Read moreDetails

అణు విద్యుత్ కేంద్రాల కోసం ఎల్‌అండ్‌టీతో అదానీ గ్రూప్ చర్చలు

అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న అదానీ గ్రూప్‌, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీతో భాగస్వామ్యం కోసం చర్చలు ...

Read moreDetails

ఎన్‌ఎల్‌సీ ఇండియాలో 3% వరకు వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం

ఎన్‌ఎల్‌సీ ఇండియా (మునుపటి నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌)లో 3 శాతం వరకు వాటాను ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ విక్రయం ...

Read moreDetails

ఎల్‌ఐసీ షేర్ల కొనుగోలులో తమకు పాత్ర లేదని రాజేశ్ మెహతా స్పష్టీకరణ

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తమ కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో ఎటువంటి పాత్ర లేదని రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఛైర్మన్‌ రాజేశ్‌ మెహతా స్పష్టం చేశారు. నియంత్రణ ...

Read moreDetails

సెన్సెక్స్ 719 పాయింట్లు పతనం.. నిఫ్టీ కూడా భారీగా క్షీణత

అంతర్జాతీయ సంకేతాల బలహీనతతో పాటు పశ్చిమాసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ...

Read moreDetails

సెబీకి 300–400 జీబీ పత్రాలు సమర్పించినట్లు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ వెల్లడి

మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి ఇప్పటికే 300–400 గిగాబైట్ల (GB) మేర పత్రాలు సమర్పించినట్లు బంగారం శుద్ధి, ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తెలిపింది. అయితే ...

Read moreDetails

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల ప్రభావం.. సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో ...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశం

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశించడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో సంస్థ తన తొలి న్యూ ఫండ్‌ ఆఫర్‌ (NFO)ను విడుదల చేయనుంది. రాబోయే ...

Read moreDetails

క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో రూ.10,000 కోట్ల ఐపీఓకు సన్నాహాలు

క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) దిశగా కీలక దశను చేరుకుంది. సవరించిన ముసాయిదా పత్రాలను ఈ వారంలోనే మార్కెట్ల నియంత్రణాధికార ...

Read moreDetails

టాటా మోటార్స్ అంతర్జాతీయ విస్తరణ – ఇవెకో డీల్‌తో భారీ మార్పులు

ఇవెకో కొనుగోలు ద్వారా టాటా మోటార్స్ అంతర్జాతీయ వాణిజ్య వాహన రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం ...

Read moreDetails

బిగ్‌బాస్కెట్ సీఓఓగా శేషు కుమార్ తిరుమలకు పదోన్నతి

ఆన్‌లైన్‌ ద్వారా నిత్యావసరాలు ఆర్డర్ చేసి డెలివరీ చేసే ప్రముఖ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌ (టాటా గ్రూప్ సంస్థ)లో కీలక పదోన్నతి చోటుచేసుకుంది. సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ...

Read moreDetails

సంపదలో ముకేశ్‌ అంబానీని దాటేసిన టిక్‌టాక్‌ ఫౌండర్‌

చైనాకు చెందిన టిక్‌టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి ...

Read moreDetails

విప్రో ఛైర్మన్‌ కంటే.. సీఈఓకు 7 రెట్లు ఎక్కువ ఆదాయం

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.49.6 కోట్ల వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఈ విషయాన్ని ...

Read moreDetails

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!

పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం ...

Read moreDetails

వ్యవసాయ, పారిశ్రామిక దిగుమతులపై టారిఫ్‌లు తగ్గించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపయోగించే దిగుమతి ఉపకరణాలపై విధించిన సుంకాలను తగ్గించారు. గతంలో 25%గా ఉన్న టారిఫ్‌లను 15%కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ...

Read moreDetails

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 విడుదల.. ధర రూ.1.30 లక్షలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ తన కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ ధరను ఎక్స్‌షోరూమ్‌లో ...

Read moreDetails

అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం.. యాడ్‌ఫ్రీ కోసం చెల్లించాల్సిందే

ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న అమెజాన్ మ్యూజిక్ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కనిపించనున్నాయి. యాడ్-ఫ్రీ మ్యూజిక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, ప్రీమియం ...

Read moreDetails

భారతీయ టెకీలకు భారీ అవకాశం.. 1,200 హెచ్-1బీ ఉద్యోగాలకు ఎన్విడియా సిద్ధం

అమెరికాలో లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే వారు దేశాన్ని విడిచిపోవాల్సి ఉంటుంది. ఈ ...

Read moreDetails

చిన్న మదుపర్లకు శుభవార్త.. ‘సిల్వర్ 100’ ఫ్యూచర్స్ ప్రారంభించిన MCX

వెండి మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే చిన్న మదుపర్లు, రిటైల్ ట్రేడర్లు మరియు చిన్న ఆభరణాల వ్యాపారులకు MCX గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 1, 2026 నుంచి ...

Read moreDetails

కియా ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రాజధాని అమరావతిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (RTIH)లో అడ్వాన్స్‌డ్ ప్రొటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ (APIC) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌టీఐహెచ్‌ సీఈవో ధాత్రి రెడ్డి తెలిపారు. ...

Read moreDetails

మేలో రాష్ట్రానికి రూ.3,037 కోట్ల నికర జీఎస్టీ వసూళ్లు

రాష్ట్రంలో మే నెలకు సంబంధించిన నికర జీఎస్టీ (GST) వసూళ్లు రూ.3,037 కోట్లకు చేరుకుని గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది మే నెలలో నమోదైన ...

Read moreDetails

భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం

భారత్‌–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం అంశాలను ఖరారు చేయడానికి ఇరుదేశాల అధికారుల మధ్య కీలక చర్చలు సోమవారం నుంచి గురువారం వరకు జరగనున్నాయి. గత ఫిబ్రవరిలో ...

Read moreDetails

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) వాణిజ్య సిలిండర్‌ ధరలను మరోసారి పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.42 వరకు ధర ...

Read moreDetails

యుద్ధ ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి

పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, జూన్ 5న ప్రకటించనున్న ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు, జీడీపీ గణాంకాలు, ముడి చమురు ధరలు మరియు విదేశీ పెట్టుబడిదారుల ధోరణి ...

Read moreDetails

జూన్‌ 2–7 వరకు రష్యాలో నారా లోకేశ్‌ పర్యటన

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి Nara Lokesh ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, ...

Read moreDetails

ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో భారీ వృద్ధి.. త్రైమాసిక నికర లాభం రూ.1,185 కోట్లు

దేశంలోని ప్రముఖ పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ మార్చి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో సంస్థ ఏకీకృత నికర లాభం ...

Read moreDetails

తాజ్‌ జీవీకే ఆదాయం రూ.161 కోట్లు

ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థ తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మార్చి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ రూ.161.30 కోట్ల ...

Read moreDetails

టయోటా తొలి ఈవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలు ప్రకటించింది

టయోటా తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం (EV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. టాప్ ...

Read moreDetails

మిధాని ఆదాయం రికార్డు స్థాయికి చేరిక.. రూ.552 కోట్ల త్రైమాసిక ఆదాయం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) రక్షణ, అంతరిక్ష, విద్యుత్ రంగాలకు అవసరమైన టైటానియం మిశ్రమాలు, ప్రత్యేక ఉక్కులు, సూపర్ అల్లాయ్స్ తయారీలో ...

Read moreDetails

టెస్లా కొత్త 2026 మోడల్ వై ప్రీమియం RWD భారత్‌లో విడుదల

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా తన కొత్త 2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ...

Read moreDetails

ఒలెక్ట్రా ఆదాయం రూ.645 కోట్లు

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ.644.72 కోట్ల ఆదాయంపై రూ.57.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ ...

Read moreDetails
Page 1 of 6 1 2 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News