Tag: BusinessNews

నాట్కో ఫార్మా ఆదాయంలో తగ్గుదల.. నికర లాభం రూ.269 కోట్లు

ఔషధ సంస్థ నాట్కో ఫార్మా మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.816.9 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.269 కోట్ల నికర లాభం నమోదు చేసినట్లు ...

Read moreDetails

శాంతి’పై అనిశ్చితి.. సెన్సెక్స్‌ 1092 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో భారీ ఒత్తిడిని ఎదుర్కొని గణనీయ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరంగా కొనసాగినా, చివరి ...

Read moreDetails

ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో తెలుగు యువతకు గుర్తింపు!

ప్రతిష్టాత్మక Forbes ‘30 అండర్‌ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. ఆర్థిక అక్షరాస్యతను చిన్నారులకు సులభంగా నేర్పించాలనే ...

Read moreDetails

రూ.95 వేల కోట్ల లాభం వచ్చినా జీతం తీసుకోని రిలయన్స్ ఛైర్మన్‌

Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుకు ఏపీ గట్టి పోటీ: నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 142 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుధవారం ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రారంభం నుంచే జాగ్రత్త ధోరణి కనిపించగా, చివరికి ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ ...

Read moreDetails

కీలక నిర్ణయాలు తీసుకున్న ఐఆర్‌డీఏఐ.. కంపెనీల పనితీరు అంచనాల్లో కొత్త నిబంధనలు

బీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల ముఖ్య నిర్వహణ అధికారుల ...

Read moreDetails

LICలో 2% వాటా అమ్మకానికి కేంద్రం ప్లాన్.. జూన్ లేదా జులైలో ప్రక్రియ

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 2 శాతం వాటా అమ్మకం ద్వారా సుమారు రూ.10 ...

Read moreDetails

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. గ్లోబల్‌ పరిణామాలు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లో అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు, ఇరు ...

Read moreDetails

పొదుపు చర్యలపై విమర్శలు తగవు, ఆర్థిక రక్షణకు తప్పనిసరి: నిర్మలా సీతారామన్

దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ...

Read moreDetails

ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు వసూలు చేస్తున్న ఏఐ ట్రైనింగ్ గురువులు

కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ టూల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ...

Read moreDetails

ప్రధాని మోదీ పిలుపు తర్వాత మారుతీ సుజుకీ పొదుపు చర్యలు ప్రారంభం

చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ...

Read moreDetails

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగింపు.. సెన్సెక్స్‌ 479 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. ఒక దశలో ...

Read moreDetails

సెన్సెక్స్ 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద స్థిరపడింది

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు పురోగమిస్తున్నాయనే వార్తలతో ముడిచమురు ధరలు తగ్గడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా ...

Read moreDetails

నష్టాల్లో ఉన్న కంపెనీలపై టాటా సన్స్ సమీక్ష

Tata Sons బోర్డు మంగళవారం కీలక సమావేశం కానుంది. టాటా గ్రూప్‌లో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే ...

Read moreDetails

దేశీయ మార్కెట్లలో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం సూచీలకు బలాన్ని ఇచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ ...

Read moreDetails

ఆర్థిక రంగంలో టాప్‌ లాభదాయక సంస్థగా ఎల్‌ఐసీ

దేశీయ ఆర్థిక రంగంలో అత్యధిక లాభాన్ని నమోదు చేసిన సంస్థగా ప్రభుత్వ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ...

Read moreDetails

కరెన్సీపై లక్ష్య రేటు ఉండదని స్పష్టం చేసిన ఆర్‌బీఐ

దేశీయ కరెన్సీ రూపాయి విలువ ఇటీవల డాలర్‌తో పోలిస్తే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ Sanjay Malhotra కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువకు సంబంధించి ...

Read moreDetails

ఏపీలో కోటి ఎంఎస్‌ఎంఈలు లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) కీలకమైన పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అన్నారు. విజయవాడలో ...

Read moreDetails

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం

దేశీయ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న వార్తలు, అలాగే ముడి చమురు ...

Read moreDetails

గెయిల్‌ లాభం రూ.1,262 కోట్లు

ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా 2025 మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,262.18 కోట్లుగా నమోదైంది. ...

Read moreDetails

శాంతి ఒప్పందంపై ఆశలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని ...

Read moreDetails

తెలంగాణలో అలైన్ టెక్నాలజీ తొలి తయారీ యూనిట్

Align Technology తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. రూ.1,800 కోట్లతో భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రాన్ని Hyderabadలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అలైన్ ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు – సూచీలకు నష్టం

రోజంతా ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో క్రమంగా తగ్గుతూ ...

Read moreDetails

రూపాయి బలహీనతపై ఆందోళన అవసరం లేదు: అరవింద్ పనగారియా

Arvind Panagariya రూపాయి విలువ పతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం, గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువ తగ్గడం సహజమేనని పేర్కొన్నారు. ఈ ...

Read moreDetails

భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా వెనెజువెలా

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మార్గంలో అంతరాయాల నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో చౌకగా లభిస్తున్న వెనెజువెలా క్రూడ్ ఆయిల్‌ను భారీగా ...

Read moreDetails

₹11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో సిద్ధం.. జులైలో మార్కెట్లోకి ప్రవేశం

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో త్వరలోనే పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు ₹11 వేల కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సమీకరించేందుకు కంపెనీ సన్నాహాలు ...

Read moreDetails

ట్రిలియనీర్ దిశగా ఎలాన్ మస్క్ ప్రయాణం

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో “SPCX” టికర్ సింబల్‌తో స్పేస్‌ఎక్స్ IPO ప్రారంభం కావచ్చని ...

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ చివరి గంటల్లో భారీ రికవరీ సాధించి లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌లో ఒత్తిడికి లోనైన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోం

HDFC Bank ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ఖర్చులను నియంత్రించాలన్న దిశలో ...

Read moreDetails

సంపన్నుల కోసం యూకే కొత్త ఇన్వెస్టర్ వీసా

United Kingdom విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఇన్వెస్టర్ వీసా విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని ‘ఇన్వైట్ ఓన్లీ ఇన్వెస్టర్ వీసా’ ...

Read moreDetails

లాభాల నుంచి నష్టాల్లోకి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లలో చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. భౌగోళిక రాజకీయ ...

Read moreDetails

ఇరాన్ గ్యాస్ కేసులో సెటిల్‌మెంట్.. 275 మిలియన్ డాలర్లు చెల్లింపుకు ఒప్పందం

భారత బిలియనీర్ Gautam Adani పై నమోదైన కొన్ని కీలక క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇరాన్ గ్యాస్ కొనుగోలు వ్యవహారంలో ...

Read moreDetails

ఇరాన్ ఉద్రిక్తతల మధ్య స్టాక్ మార్కెట్ లావాదేవీలపై విమర్శలు

Donald Trump కుటుంబ పెట్టుబడులపై అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ కుటుంబం రక్షణరంగ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ...

Read moreDetails

భారీ నష్టాల తర్వాత పుంజుకున్న దేశీయ సూచీలు – స్వల్ప లాభాలతో ముగింపు

ఆరంభంలో భారీ నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, తర్వాత బలంగా కోలుకుని చివరకు స్వల్ప లాభాలతో సెషన్‌ను ముగించాయి. ఐటీ రంగం, కొన్ని బ్లూచిప్ షేర్లలో ...

Read moreDetails

మార్కెట్ క్యాప్‌లో రెండో స్థానానికి ఎయిర్‌టెల్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటిన టెలికాం దిగ్గజం

టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై పెరుగుతున్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో కొనసాగనున్న ఊగిసలాట

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై కొనసాగుతున్న ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. శాంతి చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోతే ఈ ...

Read moreDetails

టెస్లా వై మోడళ్ల ధరలు పెంపు.. అమెరికాలో $1,000 వరకు పెరిగిన రేట్లు

విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా తమ వై సిరీస్ మోడళ్ల ధరలను అమెరికాలో పెంచినట్లు ప్రకటించింది. తాజా సవరణల ప్రకారం కొన్ని మోడళ్ల ధరలు 1,000 ...

Read moreDetails

సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. కిలోకు రూ.1 పెంచిన కంపెనీలు

దిల్లీలో సీఎన్‌జీ (కంప్రెస్టెడ్ నేచురల్ గ్యాస్) ధరలు మరోసారి పెరిగాయి. కిలోకు రూ.1 చొప్పున పెంపును సంస్థలు ఆదివారం ప్రకటించాయి. అంతకుముందు గత గురువారం కిలోకు రూ.2 ...

Read moreDetails

చెన్నై కార్యాలయంలో రూ.2.2 కోట్ల మోసం.. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఆరోపణ

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ చెన్నై కార్యాలయంలో జరిగిన భారీ ఆర్థిక మోసంపై తీవ్ర ఆరోపణలు చేసింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్కడ పనిచేస్తున్న కొందరు ...

Read moreDetails

డీజిల్, వాడేసిన ఇంజిన్ ఆయిల్‌తో హోటల్ నిర్వహణ

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల చిన్న వ్యాపారులకు భారంగా మారుతున్న నేపథ్యంలో ఓ చిరు వ్యాపారి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. సమోసా తయారీదారుడైన ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండో తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం త్వరలో ప్రఖ్యాత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Royal Enfield కు దేశంలో రెండో తయారీ కేంద్రంగా మారనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం ...

Read moreDetails

సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టంతో ముగింపు – నిఫ్టీ కూడా డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ చివరకు నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 96కు పడిపోవడం, అలాగే ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టం – రెండ్రోజుల లాభాలకు బ్రేక్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి ...

Read moreDetails

పెరిగిన ముడి చమురు ధరలతో ఆర్థిక ఒత్తిడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీస్తుండగా, దాని ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ...

Read moreDetails

రెండో రోజు వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు

గురువారం స్టాక్‌ మార్కెట్లు ఆరంభం నుంచి ముగింపు వరకు తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. అయినప్పటికీ టెలికాం, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల్లో భారీగా కొనుగోళ్లు నమోదవడంతో ప్రధాన ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి: సెన్సెక్స్ 800 పాయింట్ల ర్యాలీ

దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. కనిష్ఠ స్థాయిల వద్ద జరిగిన కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సూచీలకు బలాన్ని ఇచ్చాయి. ...

Read moreDetails

హెచ్‌పీసీఎల్‌కు రికార్డు లాభాలు.. ఒక్క ఏడాదిలో భారీ వృద్ధి

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, మార్కెటింగ్ పనితీరు కారణంగా కంపెనీ ...

Read moreDetails
Page 2 of 6 1 2 3 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News