Tag: CorporateNews

ఆంధ్రప్రదేశ్‌ పన్ను విభాగాల నుంచి జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు రూ.9.63 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు

ఆంధ్రప్రదేశ్‌ పన్ను విభాగాల నుంచి జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు రూ.9.63 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు అందినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నోటీసులో రూ.6.48 కోట్ల జీఎస్‌టీతో ...

Read moreDetails

సెబీకి 300–400 జీబీ పత్రాలు సమర్పించినట్లు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ వెల్లడి

మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి ఇప్పటికే 300–400 గిగాబైట్ల (GB) మేర పత్రాలు సమర్పించినట్లు బంగారం శుద్ధి, ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తెలిపింది. అయితే ...

Read moreDetails

విప్రో ఛైర్మన్‌ కంటే.. సీఈఓకు 7 రెట్లు ఎక్కువ ఆదాయం

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పల్లియా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.49.6 కోట్ల వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఈ విషయాన్ని ...

Read moreDetails

రూ.95 వేల కోట్ల లాభం వచ్చినా జీతం తీసుకోని రిలయన్స్ ఛైర్మన్‌

Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం ...

Read moreDetails

నష్టాల్లో ఉన్న కంపెనీలపై టాటా సన్స్ సమీక్ష

Tata Sons బోర్డు మంగళవారం కీలక సమావేశం కానుంది. టాటా గ్రూప్‌లో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే ...

Read moreDetails

ఆర్థిక రంగంలో టాప్‌ లాభదాయక సంస్థగా ఎల్‌ఐసీ

దేశీయ ఆర్థిక రంగంలో అత్యధిక లాభాన్ని నమోదు చేసిన సంస్థగా ప్రభుత్వ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ...

Read moreDetails

టెక్‌ రంగంలో భారీ కోతలు.. మెటా తీసుకున్న సంచలన నిర్ణయం

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta)లో భారీ ఉద్యోగ తొలగింపులు చోటుచేసుకున్నాయి. తొలుత ఉద్యోగులను వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించిన కంపెనీ, ఆ తర్వాత సడన్‌గా లేఆఫ్‌ ...

Read moreDetails

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ...

Read moreDetails

సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

అమెరికాలో ప్రముఖ టెక్, రిటైల్ దిగ్గజ కంపెనీల్లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయి. నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులను ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,793 కోట్లకు చేరగా, ...

Read moreDetails

కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

Canara Bank 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.4,506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ...

Read moreDetails

ఎయిరిండియాలో క్రమశిక్షణ చర్యలు.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు

నైతికత, సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో గత మూడేళ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఉద్యోగులు ...

Read moreDetails

టీసీఎస్‌ క్యాంపస్‌ వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు వేగం

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు ...

Read moreDetails

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించుకుంటూ భారీ ఆదాయ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు వార్షిక ఆదాయ వృద్ధి సుమారు రూ.200 కోట్ల పరిధిలో ఉండగా, ప్రస్తుతం ...

Read moreDetails

ఖర్చుల నియంత్రణలో భాగంగా ఎయిరిండియా కీలక నిర్ణయం

సంస్థలో వ్యయ నియంత్రణ చర్యలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగులకు తాత్కాలికంగా వేతనం లేని సెలవులు ఇవ్వడం, బోనస్‌ల చెల్లింపును వాయిదా వేయడం వంటి అంశాలు ...

Read moreDetails

స్వచ్ఛంద విరమణకు భారీ బెనిఫిట్స్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్

సంస్థ కృత్రిమ మేధ (AI)పై దృష్టి పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (VRS) ఆఫర్‌ను ప్రకటించింది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కేర్‌, నగదు ...

Read moreDetails

డీమార్ట్‌కు లాభాల జోరు.. రూ.656 కోట్ల నికర లాభం

డీమార్ట్ పేరిట రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో ...

Read moreDetails

ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ వేతన ప్యాకేజీ – రూ.15 లక్షల కోట్ల విలువ

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు సుమారు 158 బిలియన్ డాలర్ల (భారత ...

Read moreDetails

అమెరికా సంస్థ ‘ఆర్గానన్‌’ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా

భారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్‌కేర్‌ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను ...

Read moreDetails

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 12.5% తగ్గింపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 మార్చి త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమ పనితీరు చూపించింది. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా నికర లాభం 12.5% ...

Read moreDetails

మెటా, మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్‌లు… 23,000 ఉద్యోగాలు రద్దు

టెక్ రంగంలో పెరుగుతున్న పోటీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల వేగవంతమైన విస్తరణ కారణంగా మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ వ్యాపార నమూనాల్లో కీలక ...

Read moreDetails

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా కంపెనీని విజయపథంలో నడిపించిన సీఈఓ టిమ్‌ కుక్‌ తన పదవికి వీడ్కోలు ...

Read moreDetails

ఏఐ సేవలతో కంపెనీకి లాభాల వృద్ధి

ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో ...

Read moreDetails

ఐసీఐసీఐ రికార్డు స్థాయిలో రూ. 5,764 కోట్ల వార్షిక ఆదాయం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential Asset Management Company) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో సంస్థ రూ.763.4 ...

Read moreDetails

గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో కీలక మార్పులు.. పిరోజ్‌షా గోద్రేజ్‌కు గ్రూప్ బాధ్యతలు

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న ...

Read moreDetails

అదానీకి బిగ్ రిలీఫ్: ఎస్‌ఈసీ కేసుపై కీలక మలుపు!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కొంత ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ...

Read moreDetails

అరబిందో ఫార్మా భారీ బైబ్యాక్: రూ. 800 కోట్లతో షేర్ల కొనుగోలుకు బోర్డు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా, తన వ్యాపార విస్తరణ మరియు వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్థ తన ...

Read moreDetails

పవర్‌గ్రిడ్‌ చైర్మన్‌గా వంశీ రామ మోహన్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంస్థలో ...

Read moreDetails

“నా రాజీనామా వల్ల బ్యాంక్‌కు ఎలాంటి నష్టం లేదు” హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా నేపథ్యంలో వచ్చిన విమర్శలను ఖండించారు. తాను పదవి నుంచి తప్పుకోవడం వల్ల బ్యాంక్ మార్కెట్ విలువ ...

Read moreDetails

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నుంచి రూ.7,875 కోట్ల భారీ పెట్టుబడి

జేఎస్‌డబ్ల్యూ కళింగ స్టీల్‌లో జపాన్‌కు చెందిన జేఎఫ్‌ఈ స్టీల్ కార్పొరేషన్ 25 శాతం వాటాను కొనుగోలు చేయడం ఉక్కు రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. ఈ ...

Read moreDetails

గ్యాస్‌ కొరత ప్రభావం.. ఐటీ కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌!

గ్యాస్‌ కొరత దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ కార్యాలయాల్లో కొత్త చర్యలు చేపడుతున్నాయి. క్యాంటీన్‌లలో వంట గ్యాస్‌ లభించకపోవడంతో ఆహార సరఫరా అంతరాయం ...

Read moreDetails

కెరియర్‌లో ఎదగాలంటే ‘ఫీడ్‌బ్యాక్‌’ తప్పనిసరి!

కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగులు తమ పనితీరుపై నిరంతరం ఉన్నతాధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. “మన పని మన గురించి మాట్లాడుతుంది” అనే ...

Read moreDetails

లేఆఫ్ రూమర్స్‌పై టెక్ మహీంద్రా అధికారిక ప్రకటన

ప్రఖ్యాత ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భారీగా ఉద్యోగులను తొలగించబోతుందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే ...

Read moreDetails

ఐటీ ఉద్యోగులకు ఊరట.. లేఆఫ్‌లపై టెక్ మహీంద్రా స్పందన

ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 30 వేల మంది ...

Read moreDetails

ఛైర్మన్ & MD పదవీ బాధ్యతలు స్వీకరించిన దీపక్‌ గుప్తా

దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియాలో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి దీపక్‌ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో ...

Read moreDetails

మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు…సీఈఓగా ఆశా శర్మ ప్రయాణం

టెక్‌ దిగ్గజ సంస్థ Microsoft గేమింగ్‌ విభాగమైన Microsoft Gaming లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత సంతతి టెకీ Asha Sharma ను కొత్త సీఈవోగా ...

Read moreDetails

Google కొత్త పాలసీ.. ఏఐ ప్లాన్‌కు ఓకే లేకపోతే ఎగ్జిట్ ఆఫర్!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం Google తన భవిష్యత్ వ్యూహాలను ఏఐ ఆధారంగా మలుచుకుంటోంది. ...

Read moreDetails

గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్

దేశీయ శీతలపానీయాల మార్కెట్‌లో కాంపాతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ ఇప్పుడు గ్లోబల్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ (GGG) ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News