Tag: Democracy

బెంగాల్ బరిలో అమిత్ షా గర్జన: “దీదీకి టాటా.. బైబై చెప్పే టైం వచ్చేసింది!”

బీర్‌భుమ్ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికేందుకు బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీకి ...

Read moreDetails

మోదీ గ్యారంటీ అంటే ఇదే! 2029 నుంచి చట్టసభల్లో మహిళలదే రాజ్యం!

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక మార్పుగా అభివర్ణించబడింది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ...

Read moreDetails

ఢిల్లీ వేదికగా ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’

దిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం ...

Read moreDetails

ఓటర్ల సమగ్ర సవరణకు బ్రేక్… జూన్‌లో రీషెడ్యూల్

రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ప్రారంభించాల్సిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేను ఎన్నికల సంఘం జూన్ నెలకు వాయిదా వేసింది. ఏప్రిల్, మే నెలల్లో ...

Read moreDetails

మహిళా కోటా కంటే సీట్ల పెంపే అసలు లక్ష్యమా? కాంగ్రెస్ లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలు

మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దిల్లీలో జరిగిన ఈ ...

Read moreDetails

రేవంత్ వ్యాఖ్యలపై పినరయి ఫైర్: మర్యాద పాటించాలంటూ హెచ్చరిక

తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి Pinarayi Vijayan స్పందిస్తూ రాజకీయాల్లో మర్యాదా ప్రమాణాలు పాటించాలని సూచించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళకు వచ్చిన ...

Read moreDetails

ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో Indian National Congress తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు Mallikarjun Kharge మంగళవారం మ్యానిఫెస్టోను ...

Read moreDetails

కేరళలో వినూత్న అవగాహన: డ్యాన్స్‌తో ఓటు విలువ చెప్పిన అధికారులు

ఓటర్లలో చైతన్యం పెంచేందుకు వినూత్నంగా ముందుకొచ్చిన Ratan U Kelkar చేసిన నృత్యం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. కేరళ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న ఆయన, ఓటు ప్రాధాన్యతను ...

Read moreDetails

చదువుల ‘పాలన’:54 శాతం మంది ఉన్నత విద్యావంతులతో పుదుచ్చేరి ఎన్నికల కొత్త చరిత్ర!

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈసారి సరికొత్త రాజకీయ మార్పు కనిపిస్తోంది. పాతతరం నేతలకు భిన్నంగా యువత, విద్యావంతులు పెద్ద ఎత్తున ఎన్నికల రణక్షేత్రంలోకి దూకడం విశేషం. ...

Read moreDetails

అజెండా ఇంకా పూర్తి కాలేదు: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై మోదీ క్లారిటీ!

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ...

Read moreDetails
Page 2 of 4 1 2 3 4

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist