Tag: EcoFriendly

దేశంలో తొలిసారిగా బయోడిగ్రేడబుల్ పాల ప్యాకెట్‌లను ఆవిష్కరించిన మదర్ డెయిరీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా దేశంలోనే తొలిసారిగా మట్టిలో సహజంగా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ పాల ప్యాకెట్ పౌచ్‌లను మదర్ డెయిరీ ఆవిష్కరించింది. ఇది నేషనల్ ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

‘నో వెహికల్ డే’లో భాగంగా సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మల

జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన ప్రత్యేక ప్రయాణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

రైతులకు ఊరట.. బ్యాటరీతో నడిచే ఈ-ట్రాక్టర్లు అందుబాటులోకి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సన్నకారు రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, టిల్లర్లను పంజాబ్‌కు ...

Read moreDetails

ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు.. రైతు అద్భుత ప్రయోగం

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దిటాలా గ్రామానికి చెందిన రైతు Ukabhai Bhatti తన ఇంటి ఆవరణలో ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు పండించి అందరినీ ...

Read moreDetails

2029 నాటికి దేశవ్యాప్తంగా అమలు లక్ష్యంగా కొత్త వ్యర్థ నిర్వహణ నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు దేశంలోని పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయి. వ్యర్థాలను కేవలం సేకరించడం ...

Read moreDetails

విమాన ఇంధనంలో ఇథనాల్‌ మిశ్రమానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విమాన ఇంధన (ATF) రంగంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎఫ్‌లో ఇథనాల్‌తో పాటు ఇతర సింథటిక్ మరియు మానవ తయారీ హైడ్రోకార్బన్లను కలపడానికి కేంద్ర ...

Read moreDetails

రాజస్థాన్‌లో వినూత్న పెళ్లి: పక్షుల కోసం కట్న కానుక

రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌కు చెందిన పర్యావరణవేత్త Narpatsingh Rajpurohit తన మేనకోడలు అంజు కన్వర్ పెళ్లిలో వినూత్న కట్న కానుకతో అందరి దృష్టిని ఆకర్షించారు. ‘గ్రీన్‌మ్యాన్’గా పేరుగాంచిన ఆయన ...

Read moreDetails

నూతిలోని నీళ్ళు

అనగనగా ఒక జమిందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు. ఆ రైతు మన్నాడు నూతిలోంచి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తే జమిందారు ఆపేసాడు. “నేను నీకు నుయ్యి అమ్మాను ...

Read moreDetails

పెళ్లి శుభలేఖలో పర్యావరణ సందేశం.

బిహార్‌లోని గయా జిల్లా బాగేశ్వరి గ్రామానికి చెందిన రంజన్ కుమార్ తన సోదరి అంజలి వివాహానికి పంపిన శుభలేఖలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహం ...

Read moreDetails

గంటల తరబడి వెయిటింగ్ వద్దు.. నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 'ఛార్జింగ్ కావడానికి రోజంతా పడుతుంది' అనే అభిప్రాయం ఉండేది. కానీ 2026 ...

Read moreDetails

కోడింగ్ వదిలి ‘బ్లూబెర్రీ’ సాగు..ఇంటి మేడపైనే లక్షల ఆదాయం దిశగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే కోడింగ్, కంప్యూటర్లతోనే పని అనుకుంటే పొరపాటే! హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మనన్ శర్మ అనే యువ ఇంజినీర్ తన ఇంటి మేడనే ఒక ఆధునిక ...

Read moreDetails

హైడ్రోజన్ హబ్‌గా ఏపీ: గ్రీన్ ఎనర్జీ దిశగా చంద్రబాబు ‘హైబ్రిడ్’ ప్లాన్!

ఐఐటి తిరుపతి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న గ్యాస్ బర్నర్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బర్నర్ ‘పోరస్ మీడియం కంబషన్’ సాంకేతికతతో పనిచేస్తూ, సాధారణ బర్నర్లతో పోలిస్తే ...

Read moreDetails

గురుకులాల్లో సౌర గీజర్లు – విద్యార్థులకు చల్లని నీటి సమస్యకు చెక్

రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థులకు ఇకపై చల్లని నీటితో స్నానం చేసే ఇబ్బందులు తప్పనున్నాయి. కూటమి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs), ట్రైబల్ గురుకులాల్లో సౌర ...

Read moreDetails

వేసవిలో మట్టి కుండ నీళ్లు.. ఆరోగ్యానికి చల్లని వరం!

వేసవి కాలం మొదలైతే చల్లటి నీళ్ల కోసం అందరూ ఫ్రిజ్ వైపు చూస్తారు. కానీ, సహజంగా చల్లబడే మట్టి కుండ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ...

Read moreDetails

గోబర్ గ్యాస్‌తో స్వయం సమృద్ధి సాధించిన గ్రామం

కర్ణాటకలోని బెళగావి తాలూకా కట్టణబావి గ్రామం పర్యావరణ హిత జీవనశైలికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో సుమారు 250 ఇళ్లు ఉండగా, అందులో 225కు పైగా ఇళ్లలో ...

Read moreDetails

సౌరశక్తి, పవనశక్తి పై వేగంగా దృష్టి – పునరుత్పాదక శక్తి విస్తరణ

భారత దేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద శక్తి వినియోగదారు. దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ...

Read moreDetails

నాబ్ తిప్పితే చాలు… ఇంటికే గ్యాస్ సరఫరా!

పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వినియోగం నగరాల్లో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇది గృహ వినియోగానికి ఒక స్మార్ట్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. ముఖ్యంగా రోజువారీ జీవనంలో సౌలభ్యం ...

Read moreDetails

ఎలక్ట్రిక్ వాహనాలకు క్యూ‌లో నిలబడే సమస్య లేదు

దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్ల సమ్మె ప్రభావంతో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు ...

Read moreDetails

అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకునే అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం మనం చుట్టూ ఉండే చిన్న పిచ్చుకలను గుర్తించి, వాటిని కాపాడడానికి అవగాహన పెంచే సందర్భం. పిట్టలు ...

Read moreDetails

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ...

Read moreDetails

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ...

Read moreDetails

బీఎస్సీ విద్యార్థులకు వరం: ‘ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌’తో గ్లోబల్ కెరీర్.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు మానవ సమాజానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అపార ...

Read moreDetails

E20 యుగానికి శ్రీకారం… ఇంధన రంగంలో భారత్‌ భారీ అడుగు

భారత ఇంధన రంగంలో మరో పెద్ద మార్పు రాబోతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి అవుతుంది. అంటే ఇకపై మన వాహనాల్లో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News