Tag: FarmersIssues

మెదక్ జిల్లాలో యువ రైతు ఆత్మహత్య కలకలం

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. Masayipet మండలం Chetla Thimmayipalliలో కౌలుకు తీసుకున్న పొలం ఎండిపోవడంతో మనస్తాపానికి గురైన యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ...

Read moreDetails

రైతులకు బ్యాడ్ న్యూస్:ఈసారి దేశంలో తక్కువ వర్షాలే.. ‘ఎల్‌నినో’ సెగ తప్పదా?

భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది దేశంలో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా 'ఎల్‌నినో' (El ...

Read moreDetails

వడ్ల కొనుగోలు సెంటర్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కలిసిన గంగవ్వ

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి వడ్ల కొనుగోలు సెంటర్ (ఐకేపీ సెంటర్) మంజూరు చేయాలని మై విలేజ్ షో గంగవ్వ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను ...

Read moreDetails

జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ...

Read moreDetails

యూరియా కోసం రైతుల ఆవేదన… నాగర్‌కర్నూల్‌లో ఎరువుల కోసం తిప్పలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ప్రాంతంలోని ఫర్టిలైజర్ దుకాణాల వద్ద ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్న పరిస్థితి ...

Read moreDetails

రీ సర్వే 2.79 లక్షల ఫిర్యాదులపై ప్రభుత్వ స్పష్టత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రీ సర్వే అంశంపై మంత్రి Anagani Satya Prasad సమగ్ర వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన రీ సర్వేలో అనేక లోపాలు ...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist