Tag: FarmersProtest

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్‌రావు

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి T. Harish Rao ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ...

Read moreDetails

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్.. కవిత అరెస్ట్

K. Kavitha ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో వరి ధాన్యాన్ని ...

Read moreDetails

ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

సారంగాపూర్ మండలం పోతరం గ్రామంలో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతోందని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తీసుకువచ్చినప్పటికీ నెలరోజులుగా కాంటాలు నిర్వహించకపోవడంతో రైతులు రహదారిపై బైఠాయించి ...

Read moreDetails

560 రోజుల తర్వాత టవర్‌పై నిరసన ముగింపు…

పంజాబ్‌లోని సమనా ప్రాంతంలో 400 అడుగుల బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌పై 560 రోజులుగా నిరసన కొనసాగిస్తున్న పాడి రైతు గుర్జీత్‌ సింగ్‌ ఖల్సాను అధికారులు శుక్రవారం కిందికి దించారు. ...

Read moreDetails

ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటన

అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని మంత్రి నారాయణ సందర్శించి, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అమరావతి భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు ...

Read moreDetails

జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News