Tag: FarmersSupport

రాష్ట్రంలో స్మార్ట్‌ మార్కెట్‌యార్డులు: డిజిటలీకరణకు శ్రీకారం

రాష్ట్రంలోని మార్కెట్‌యార్డుల్లో పారదర్శకతను పెంచి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 198 మార్కెట్‌యార్డులను పూర్తిగా డిజిటలీకరించి “స్మార్ట్‌ మార్కెట్‌యార్డులు”గా మార్పు చేయాలని ...

Read moreDetails

భూసమీకరణ రెండో విడతకు శుభారంభం… భారీ స్పందన

రెండో విడత భూసమీకరణ కార్యక్రమానికి తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో శుభారంభం లభించింది. గ్రామ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తొలి రోజే సుమారు వెయ్యి ఎకరాల భూమికి ...

Read moreDetails

రైతులకు ఊరట: నిమ్మకాయలకు అరుదైన గిట్టుబాటు ధర

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనిపొదలకూరునిమ్మ మార్కెట్‌లో అరుదైన ధరల పెరుగుదల నమోదు అయింది. శుక్రవారం రోజున 80 కిలోల నిమ్మకాయల బస్తా ధర రూ.10,000 వరకు చేరడం రైతులు, ...

Read moreDetails

నాదెండ్ల మనోహర్: పీఎన్‌జీ వినియోగదారులు ఆర్థిక సహాయం పొందుతారు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మంత్రి Nadendla Manohar గ్యాస్ వినియోగదారుల కోసం ప్రత్యేక రాయితీ అందించే విషయాన్ని వెల్లడించారు. ...

Read moreDetails

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ భరోసా.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ...

Read moreDetails

అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం… భవిష్యత్‌ రాజధానికి బలమైన పునాది

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ప్రధాన రహదారుల నిర్మాణం, అంతర్గత రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు, స్ట్రీట్‌లైటింగ్‌, నీటి ...

Read moreDetails

మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటనకు రావడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వెలిగొండ కెనాల్‌ పనుల ప్రారంభం ఈ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News