Tag: FarmerWelfare

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశుగ్రాస సంక్షోభం?.. అప్రమత్తమవుతున్న ప్రభుత్వం

రాష్ట్రంలో ఇప్పటికే నాలుగున్నర లక్షల టన్నులకుపైగా పశుగ్రాస కొరత ఉండగా, ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలోనూ వడగాలులు కొనసాగుతాయని, ...

Read moreDetails

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నాం: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ...

Read moreDetails

రైతులకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆరోపణ

జి. కిషన్ రెడ్డి రైతుల ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టంగా చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండరు ధర ప్రకారం పసుపు కొనుగోలు చేయాలని ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర ...

Read moreDetails

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

సాగుకు సిద్ధం.. ఎరువులు భద్రం: వరి, మొక్కజొన్న రైతులకు కేంద్రం తీపి కబురు

ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో దేశీయ వ్యవసాయ రంగానికి ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జూన్ నుంచి ప్రారంభమయ్యే ...

Read moreDetails

వడ్ల కొనుగోలు సెంటర్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కలిసిన గంగవ్వ

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి వడ్ల కొనుగోలు సెంటర్ (ఐకేపీ సెంటర్) మంజూరు చేయాలని మై విలేజ్ షో గంగవ్వ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను ...

Read moreDetails

కాలువ పనుల అంచనాలు ఆలస్యం: మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం

జల వనరుల శాఖ మంత్రి Nimmala Ramanaidu శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా హెచ్చరించారు. ...

Read moreDetails

ఎరువుల సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో రైతులకు అవసరమైనంత ఎరువుల నిల్వలు ఉన్నాయని ...

Read moreDetails

ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈనెల 22 నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉప ...

Read moreDetails

ఏపీలో వెటర్నరీ డాక్టర్లకు గుడ్ న్యూస్ త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక ...

Read moreDetails

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రూ.30 వేల కోట్లతో చరిత్రాత్మక అడుగు!

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందించిన రూ.30 వేల కోట్ల భారీ ప్రణాళిక ...

Read moreDetails

రైతుల ఖాతాల్లోకి బోనస్.. త్వరలో జమ

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వరి బోనస్ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News