Tag: FinancialFraud

క్రెడిట్‌ కార్డులే టార్గెట్‌గా సైబర్‌ మోసాలు.. ఐ4సీ హెచ్చరిక

దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని భారత సైబర్‌క్రైం సమన్వయ కేంద్రం (I4C) హెచ్చరించింది. క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ చెల్లింపులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు ...

Read moreDetails

హీరాగోల్డ్‌ కేసు: నౌహీరా షేక్‌ సహాయకురాలు నజీన్‌ అన్సారీ అరెస్టు

జప్తు చేసిన ఆస్తులను అక్రమంగా తన అధీనంలో ఉంచుకొని అద్దెలు వసూలు చేయడంతోపాటు అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యవహారంలో హీరాగోల్డ్‌ కేసు మరింత ...

Read moreDetails

బెంగళూరులో షాకింగ్‌ సైబర్‌ స్కామ్‌.. విశ్రాంత ఉపాధ్యాయురాలికి భారీ నష్టం

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విశ్రాంత ఉపాధ్యాయురాలు లక్ష్మీ రామమూర్తి (70) నుంచి ...

Read moreDetails

చెన్నై కార్యాలయంలో రూ.2.2 కోట్ల మోసం.. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఆరోపణ

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ చెన్నై కార్యాలయంలో జరిగిన భారీ ఆర్థిక మోసంపై తీవ్ర ఆరోపణలు చేసింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్కడ పనిచేస్తున్న కొందరు ...

Read moreDetails

షేర్ మార్కెట్ మోసం… ఐటీ ఉద్యోగికి రూ.2.92 కోట్ల టోకరా

సైబర్ నేరగాళ్లు చాలా ప్రణాళికాబద్ధంగా ఈ మోసాన్ని అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ముందుగా వాట్సాప్ గ్రూపులో బాధితుడిని చేర్చి, అక్కడ ఇప్పటికే ఉన్న ...

Read moreDetails

కొండాపూర్ బ్యాంక్ ఖాతాలో కోట్లాది సైబర్ డబ్బు

Cyberabad Police నిర్వహించిన ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు మూడేళ్ల వ్యవధిలో వందల మంది బాధితుల నుంచి దోచుకున్న ...

Read moreDetails

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ భారీ మోసం.. 24 గంటల్లో రూ.556 కోట్లు రికవరీ

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ చండీగఢ్‌ శాఖలో వెలుగుచూసిన మోసం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల నుంచి రూ.590 కోట్ల మేర అక్రమ ...

Read moreDetails

గేమింగ్ సంస్థ ముసుగులో షెల్ కంపెనీల మాయాజాలం.. రంగంలోకి జీఎస్టీ నిఘా విభాగం!

హైదరాబాద్‌లో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. Directorate General of GST Intelligence (డీజీజీఐ) ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో రూ.13 వేల కోట్ల జీఎస్టీ మోసం బయటపడింది. ...

Read moreDetails

తక్కువ ధరకు బంగారు నాణేలు అంటూ భారీ మోసం.. రూ.20 లక్షలు గాలం

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇదే అదనుగా తీసుకుని కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరకు బంగారు నాణేలు ఇస్తామని నమ్మించి రూ.20.25 లక్షలు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News