Tag: fishermen

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కోసం ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌ ...

Read moreDetails

కోనసీమలో విషాదం.. ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

అల్లవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ ...

Read moreDetails

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల సంక్షేమం, చేపల పెంపకం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమావేశంలో ...

Read moreDetails

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాంలోని గౌతమి గోదావరి నదీ తీరంలో శుక్రవారం భారీ సంఖ్యలో కానాగంత జాతి చేపలు మృత్యువాత పడటం కలకలం రేపింది. నది ఒడ్డున పెద్ద ఎత్తున చనిపోయిన ...

Read moreDetails

సముద్రంలో పడవలు బోల్తా: ఇద్దరు మత్స్యకారులు మృతి, ఇద్దరు గల్లంతు

ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి అవసరాల కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ...

Read moreDetails

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan మత్స్యకారుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది ...

Read moreDetails

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కృష్ణానదిలో మత్స్యకారుల భారీ బోట్ల ర్యాలీ

విజయవాడలో కృష్ణానదిపై మత్స్యకారులు భారీ స్థాయిలో బోట్ల ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు తమ బోట్లతో ప్రత్యేక ప్రదర్శన ...

Read moreDetails

ఏపీ మత్స్యకారులకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం

నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “తీరం మనదే.. బోటు మనదే.. ...

Read moreDetails

రాత్రి చేపల సంత

ఒక చిన్న తీర గ్రామంలో ప్రతి రాత్రి చేపల సంత చాలా సందడిగా జరిగేది. సముద్రం నుంచి మత్స్యకారులు పట్టిన తాజా చేపలను తీసుకుని సంతకు వచ్చేవారు. ...

Read moreDetails

గుడ్ న్యూస్! ఏపీలో మత్స్యకారుల ఆదాయం పెంచేలా కేంద్రం సరికొత్త ప్లాన్!

రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ రాబోతోంది. దేశంలోనే మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News