Tag: GlobalNews

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్‌ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ...

Read moreDetails

భారత్‌పై పాక్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన తాజా వ్యాఖ్యలు భారత్‌–పాక్‌ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలను రేకెత్తించాయి. భారత్‌ తమ దేశంతో మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని ...

Read moreDetails

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వద్ద మిసైల్ అటాక్? తృటిలో తప్పించుకున్న పీవీ సింధు కోచ్!

గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న పేలుడు తమను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ P. V. ...

Read moreDetails

రైస్ ట్రేడ్‌లో కొత్త ఛాంపియన్… గ్లోబల్ మార్కెట్‌లో భారత్ హవా

భారత్ బియ్యం మళ్లీ ప్రపంచ మార్కెట్‌లో దూసుకెళ్తుండగా, పాకిస్తాన్ బియ్యం ఎగుమతులు గణనీయంగా క్షీణిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి ఏడు నెలల్లో పాకిస్తాన్ బియ్యం ఎగుమతులు ...

Read moreDetails

USA లో భారీ మంచు తుపాను.. వేలాది ఫ్లైట్లు రద్దు

అమెరికాలో కొనసాగుతున్న భారీ హిమపాతం ప్రజల సాధారణ జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుపాను విరుచుకుపడటంతో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు ...

Read moreDetails

తక్షణమే ఇరాన్‌ను విడిచిపెట్టండి.. భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక ఇచ్చింది.

ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేసింది. పరిస్థితులు వేగంగా మారుతున్నందున తక్షణమే ఆ ...

Read moreDetails

నేపాల్‌లో విషాదం: లోయలో పడిన బస్సు 18 మంది మృతి

నేపాల్‌లో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. Dhading Districtలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా ...

Read moreDetails

ASOS సహ వ్యవస్థాపకుడి అనుమానాస్పద మరణం

17వ అంతస్తు ఘటన… మిస్టరీగా మారిన వ్యాపారవేత్త మరణం థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ...

Read moreDetails

నైజీరియాలో ఘోర గని ప్రమాదం.. విషవాయువులతో 37 మంది మృతి

నైజీరియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాటూ రాష్ట్రంలోని కంపానీ జురాక్‌ ప్రాంతంలో ఉన్న ఓ గనిలో విషవాయువులు లీక్‌ కావడంతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ...

Read moreDetails

స్టార్టర్ లోపం.. బీఎండబ్ల్యూ 5.75 లక్షల కార్ల రీకాల్

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంజిన్ స్టార్టర్ వ్యవస్థలో గుర్తించిన సాంకేతిక ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist