Tag: Government

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు ...

Read moreDetails

సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం

నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా ...

Read moreDetails

చంద్రబాబు: ముందస్తు చర్యల వల్లే తుపానులో నష్టాన్ని తగ్గించగలిగాం

అమరావతి: సీఎం చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు సమర్థంగా అందించాలని ఆదేశించారు. ఆయన కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ...

Read moreDetails

పవన్ కళ్యాణ్: యుద్ధ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి – తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సమీక్ష

అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో విరిగిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తుపాను ప్రభావిత ...

Read moreDetails

సినీ కార్మికులకు ప్రభుత్వం త్వరలో ఇళ్ల స్థలాలు కల్పిస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌ను ప్రపంచ సినీ పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వంత్‌రెడ్డి ముందున్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సన్మాన ...

Read moreDetails

చంద్రబాబు: మొంథా తుపాను సమయంలో ప్రజలకు కూటమి నేతలంతా అండగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రజలకు తుపానుతో సాహాయం అందించడానికి కూటమి ...

Read moreDetails

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – ప్రజల భద్రతకు ప్రభుత్వం సిద్ధం

రియల్ టైమ్‌ బులిటెన్లు, శాటిలైట్‌ ఫోన్లు, పునరావాస చర్యలు వేగవంతం అమరావతి, అక్టోబర్ 27:రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న మొంథా తుఫాన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష ...

Read moreDetails

తుఫాన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా ...

Read moreDetails

వైసీపీ దుష్ప్రచారంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్‌ – “శవ రాజకీయాలు వైసీపీ పద్ధతి”

మంగళగిరి, అక్టోబర్ 27:కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ పద్ధతిగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist