Tag: GreenMobility

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

ఈవీ వైపు భారీ మలుపు.. దిల్లీ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ

దేశ రాజధాని దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2026–30 ...

Read moreDetails

బ్యాటరీ టెక్నాలజీలో స్వయం సమృద్ధి లక్ష్యం..

విద్యుత్‌ వాహనాలు (EV), బ్యాటరీ సాంకేతికత రంగాల్లో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చే దిశగా టాటా గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లు భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఈ రెండు ...

Read moreDetails

EV మార్కెట్ దూసుకుపోతోంది.. ఫాడా నివేదిక

విద్యుత్‌ వాహనాల మార్కెట్‌లో భారీ వృద్ధి నమోదైంది. వాహన డీలర్ల సంఘాల సమాఖ్య FADA విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు ...

Read moreDetails

తెలంగాణలో ఈవీ వాహనాల అమ్మకాల్లో భారీ పెరుగుదల

తెలంగాణలో ఈవీ (Electric Vehicle) విధానం ఊహించిన స్థాయికి మించి విజయవంతమవుతోందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కారణంగా ...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ ...

Read moreDetails

గంటల తరబడి వెయిటింగ్ వద్దు.. నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 'ఛార్జింగ్ కావడానికి రోజంతా పడుతుంది' అనే అభిప్రాయం ఉండేది. కానీ 2026 ...

Read moreDetails

ఓలా ఎలక్ట్రిక్ కొత్త సంచలనం.. S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల

ఈ మోడల్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో రూపొందించారు. పరిచయ ధరగా రూ.1,29,999గా నిర్ణయించగా, ఈ ప్రత్యేక ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే ...

Read moreDetails

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత ...

Read moreDetails

E20 యుగానికి శ్రీకారం… ఇంధన రంగంలో భారత్‌ భారీ అడుగు

భారత ఇంధన రంగంలో మరో పెద్ద మార్పు రాబోతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి అవుతుంది. అంటే ఇకపై మన వాహనాల్లో ...

Read moreDetails

మేఘా ఈవీ విభాగంలో జేడీ లక్ష్మీనారాయణ ప్రవేశం

మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ మేఘా ఇంజినీరింగ్ గ్రూప్‌లో కీలక బాధ్యతలు స్వీకరించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News