Tag: GunturNews

గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద మంటలు

గుంటూరు నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం సంవత్సరాల ...

Read moreDetails

రైల్వే భూముల ఆక్రమణల తొలగింపు – గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు దూకుడుగా చర్యలు చేపట్టడంతో మోతీలాల్‌నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేకు చెందిన భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు ...

Read moreDetails

అంబటి రాంబాబుపై కేసు – అనుమతి లేకుండా దీక్షపై పోలీసుల చర్య

వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన నివాసంపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా, దాడి చేసిన ...

Read moreDetails

ఒకే ఆధార్ నంబర్‌తో హాల్ టికెట్లు సృష్టించిన కాలేజీ యాజమాన్యం

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమైన పలువురు విద్యార్థులు మోసపోయిన విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సమాచారం ప్రకారం, ...

Read moreDetails

మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపుల కలకలం – సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నం.

మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌లో సెక్యూరిటీ ఉద్యోగిగా పనిచేస్తున్న లక్షి తిరుపతమ్మపై ఆఫీసర్ చారీ అన్యాయంగా వ్యవహరిస్తూ, ఆమెను విధులు నుంచి తొలగించడం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. అలాగే, ...

Read moreDetails

దర్గా ఉరుసు ఉత్సవాల్లో విషాదం: బాణసంచా పేలి పిల్లలకు గాయాలు.

గుంటూరులోని బాజిబాబా దర్గా ఉరుసు ఉత్సవంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఉత్సవ సమయంలో పెద్ద సంఖ్యలో టపాసులు ఒక్కసారిగా పేలడం వల్ల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ...

Read moreDetails

గుంటూరు నగరపాలక సంస్థకి కొత్త స్పెషల్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు నగరపాలక సంస్థలో కొత్త ప్రత్యేక అధికారి గా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకాన్ని కార్యదర్శి కమిషనర్ మయూర్ అశోక్ ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక భారీ అగ్నిప్రమాదం..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...

Read moreDetails

చికిత్స కోసం వచ్చి బాధతో వెళ్తున్న ప్రజలు… గుంటూరు జీజీహెచ్‌లో వాస్తవ పరిస్థితి

ఆసరా కోసం, ఆరోగ్యం కోసం గుంటూరు జీజీహెచ్‌ దారి పడుతున్న పేద ప్రజలు… అక్కడి పరిస్థితులు చూసి మరింత కలత చెందుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారు, ...

Read moreDetails

ఉపాధ్యాయుని ఆందోళనకు ముగింపు.. రూ.2 లక్షలు వెతికి ఇచ్చిన పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామానికి చెందిన పోట్ల లక్ష్మీనారాయణ గారు అంధుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన తండ్రి వైద్య చికిత్స కోసం 10-02-2026న ...

Read moreDetails

గుంటూరులో బిర్యానీ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు

బిస్మిల్లా హోటల్లో పాడైన మాంసం స్వాధీనం గుంటూరు నగరంలో ఆహార భద్రతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News