Tag: News

మోదీ – చంద్రబాబు ఫోన్‌ సంభాషణ: మొంథా తుపాన్‌పై సమీక్షలో కీలక సూచనలు

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తుపాన్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, ...

Read moreDetails

పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు సీరియస్‌ – సీబీసీఐడీకి విచారణ ఆదేశాలు

అమరావతి: ప్రముఖ పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సీబీసీఐడీ అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌ ...

Read moreDetails

వైసీపీ నేతలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సాన్నిహిత్యం – టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

విశాఖపట్నం :మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ...

Read moreDetails

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌: శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌

విశాఖపట్నం: మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం అంతటా వాతావరణం ఆందోళనకరంగా మారింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు కురుస్తుండగా, అనేక జిల్లాల్లో ఈదురుగాలులు కూడా ...

Read moreDetails

రేణుకాచార్య హత్య కేసు – మరణశిక్ష విధించినా సమ్మతమేనని దర్శన్‌ తరఫు న్యాయవాది వాదనలు

బెంగళూరు (మల్లేశ్వరం):చిత్రదుర్గకు చెందిన రేణుకాచార్య హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది సునీల్‌ ఉన్నత ...

Read moreDetails

తుఫాన్‌ ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ అధికారులు – ప్రజలకు జాగ్రత్త సూచనలు

కోనసీమ జిల్లా :మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా కోనసీమ జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్‌ సమయంలో ప్రమాదాలు, సరఫరా అంతరాయాలు తలెత్తకుండా ...

Read moreDetails

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

అమరావతి:మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి సమీక్షించారు. ఆర్టీజీఎస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, మంత్రులు ...

Read moreDetails

వైసీపీ నేతల భూకబ్జాలపై కలెక్టర్ శ్రీధర్ కఠిన చర్యలు

కడప జిల్లా సీకే దిన్నె మండలంలో వైసీపీ నేతలు అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఘటన వెలుగుచూసింది. సుమారు రూ.20 కోట్ల విలువైన భూమిని అవకతవకల ...

Read moreDetails

కాకినాడలో తుఫాన్‌ పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం

కాకినాడ కలెక్టరేట్‌లో మంత్రి నారాయణ తుఫాన్‌ ప్రభావం మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుఫాన్‌ ప్రత్యేకాధికారి కృష్ణతేజ, కలెక్టర్ షన్మోహన్‌తో ...

Read moreDetails

‘మొంథా’ తుఫాన్‌పై సమీక్ష – అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులు, కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎస్పీలతో ...

Read moreDetails
Page 231 of 234 1 230 231 232 234

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist