Tag: PM Modi

రాజస్థాన్ భివాడీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని భివాడీ పరిశ్రమ ప్రాంతంలో చోటుచేసుకున్న రసాయన ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఘటన క్షణాల్లోనే భీకరరూపం దాల్చి ప్రాణనష్టానికి ...

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌ | పాక్‌, చైనాల కంటే భారత్‌కే పైచేయి: ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్ – భారత్‌–అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందానికి (India‑US Trade Deal) అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 18 ...

Read moreDetails

మోదీ నాయకత్వంలో భారత్‌కు గొప్ప విజయం: మంత్రి నారా లోకేశ్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో కీలక అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా ...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది | ప్రధాని మోదీ ప్రకటన

భారత్‌ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘అన్ని ఒప్పందాలకు ...

Read moreDetails

కాషీబుగ్గలో దుర్ఘటన: ఆలయంలో తొక్కిసలాట – ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం

శ్రీకాకుళం జిల్లా కాషీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశాన్ని వణికించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఎక్కువమంది మహిళలు మృతిచెందినట్లు సమాచారం. ...

Read moreDetails

దేశ ఐక్యత కోసం పటేల్ చూపిన మార్గంలో ముందుకు – ప్రధాని మోదీ

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా "రాష్ట్ర ఐక్యత దినోత్సవం" ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య ప్రసంగం చేశారు. ఈ ...

Read moreDetails

ఆర్జేడీ–కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపాటు – ‘5-K సర్కార్’పై తీవ్రమైన విమర్శలు

ముజఫ్ఫర్‌పుర్‌: బిహార్‌లో ఎన్నికల జోష్‌ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముజఫ్ఫర్‌పుర్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist