ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారత్ – ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది | ప్రధాని మోదీ ప్రకటన

February 9, 2026
in India, Business, News, World News
0
భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందం: భారత్‌, యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని మోదీ ప్రకటన.
Share on FacebookShare on TwitterShare on Whatsapp
భారత్‌ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘అన్ని ఒప్పందాలకు తల్లి’గా (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) చర్చించుకుంటున్నారని తెలిపారు. మంగళవారం గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌–2026 కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ఈ ట్రేడ్ డీల్‌పై ఆయన మాట్లాడారు.

ఈ ఒప్పందం వల్ల భారత్‌, ఐరోపా దేశాల ప్రజలకు ఎన్నో మంచి అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య మంచి సమన్వయానికి ఇది ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రపంచ జీడీపీలో భారత్‌, ఈయూ కలిపి 25 శాతం వాటా ఉందని, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడో వంతు ఈ రెండు ప్రాంతాలదేనని వివరించారు. ఈ ఒప్పందం వాణిజ్యాన్ని పెంచడమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్టపాలనపై ఉన్న నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.

ఈ ప్రకటన తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.

ఇండియా ఎనర్జీ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల నుంచి ప్రతినిధులు గోవాకు వచ్చారు. ఇంధన భద్రత, స్థిరమైన భవిష్యత్తుపై చర్చించేందుకు అందరూ భారత్‌కు వచ్చారని మోదీ అన్నారు. భారత్‌కు భారీ రిఫైనింగ్ సామర్థ్యం ఉందని, ఈ రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఆయన వెల్లడించారు.

Amaravati Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu Cricket CricketNews Crime News CrimeNews CrimeUpdate Devotion governance Government Heavy rains Hyderabad India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate news update PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews shiva sakthi news SportsNews Tdp Telangana TelanganaNews TeluguNews Toofan

Tags: .India EU Free Trade AgreementBusinessBusinessNewsIndiaIndia EU FTA newsIndia EU trade dealIndiaEUFTAIndiaNewsInternationalinternational newslatest india newsNarendra Modinational newsNewsPM ModiPM Modi announcement trade dealTradeDealWorldNews
ShareTweetSend
Previous Post

వరంగల్‌లో విషాద ఘటన.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలి మృతి.

Next Post

కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి.. తప్పిన పెను ప్రమాదం.

Related Posts

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు
Andhra Pradesh

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

February 17, 2026
కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు
News

కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

February 17, 2026
తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు
Andhra Pradesh

తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

February 17, 2026
ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు.. మ్యూజిక్ రైట్స్‌పై వివాదం
Entertainment

ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు.. మ్యూజిక్ రైట్స్‌పై వివాదం

February 17, 2026
భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న విజయవాడ స్టేషన్ ఆధునిక రూపం పొందనుంది
Andhra Pradesh

భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న విజయవాడ స్టేషన్ ఆధునిక రూపం పొందనుంది

February 17, 2026
మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవం ఘనంగా.. యువ వైద్యులకు మంత్రి లోకేశ్ సందేశం
Andhra Pradesh

మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవం ఘనంగా.. యువ వైద్యులకు మంత్రి లోకేశ్ సందేశం

February 17, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

February 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

February 17, 2026
తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

February 17, 2026
కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

February 17, 2026
తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

February 17, 2026

Recent News

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

February 17, 2026
తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

February 17, 2026
కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

February 17, 2026
తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

February 17, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh
  • Blog
  • Business
  • Career
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • Gold and Silver News
  • Health
  • India
  • Lifestyle
  • Movies
  • News
  • Politics
  • Rasi Phalalu
  • Recipes
  • Sports
  • Stock Market News
  • Technology
  • Telangana
  • Telugu Stories
  • World News

Recent News

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

February 17, 2026
తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

February 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.