Tag: PublicSafety

ఢిల్లీలో బ్లింకిట్‌పై కేసు.. ఆన్‌లైన్ చాకు విక్రయాల వివాదం

బ్లింకిట్‌పై నమోదైన ఈ కేసు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ వేదికల ద్వారా ఆయుధాల విక్రయాలపై పెద్ద చర్చకు దారితీసింది. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కేవలం నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు ...

Read moreDetails

హైదరాబాద్‌, కరీంనగర్‌, రాజమహేంద్రవరం కోర్టుల్లో ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హైదరాబాద్ , కరీంనగర్ తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం కోర్టులకు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.హైదరాబాద్‌లోని ...

Read moreDetails

వెల్లూరులో 60 అడుగుల రథం కూలి పలువురికి గాయాలు

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో నిర్వహించిన మయాన కొల్లై ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. పాళార్ నది నుంచి తిరిగి వస్తున్న సమయంలో సుమారు 60 అడుగుల ఎత్తైన రథం ...

Read moreDetails

రొయ్యల చెరువులో దుర్ఘటన.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీబిడ్డలు

రొయ్యల చెరువు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ...

Read moreDetails

మణికొండలో భారీ పైప్‌లైన్ పేలుడు.. కాలనీల్లోకి వరద నీరు

హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో భారీ నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో పరిసర కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. సింగూరు నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన ...

Read moreDetails

మన్యం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.దుకాణం పూర్తిగా దగ్ధం

మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని రాజాం రోడ్డులో ఉన్న తుక్కు దుకాణంలో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణంలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులు, ...

Read moreDetails

జాతీయ రహదారులపై సమావేశాలా?.. సీఎం తీవ్ర విమర్శలు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేసే విధంగా రహదారులు మూసివేయడం, జాతీయ రహదారులపై ...

Read moreDetails

చైనాలో మళ్లీ సింక్‌హోల్‌ ఘటన.. వైరల్‌గా మారిన వీడియో

చైనాలో మరోసారి భూమి కుంగిపోవడం కలకలం రేపింది. షాంఘై నగరంలో కొత్త మెట్రో టన్నెల్‌ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డులోని ఒక భాగం ఒక్కసారిగా భూమిలోకి ...

Read moreDetails

పల్నాడు జిల్లాలో దారుణం -తల్లిని కాల్చిచంపిన కూతురు

సత్తెనపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన ఈ ప్రాంతంలో కన్నతల్లిని స్వంత కుమార్తె సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది.పోలీసులు తెలిపిన ...

Read moreDetails

శ్రద్ధా హై స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెడ్డి కాలనీలో ఉన్న శ్రద్ధా హై స్కూల్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు ...

Read moreDetails
Page 12 of 14 1 11 12 13 14

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist