Tag: PublicSafety

మధ్యప్రదేశ్‌లో దుండగుల దాడి.. బ్యాంక్‌లో భారీ దోపిడి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్ ...

Read moreDetails

అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచే జేసీబీల సహాయంతో ఈ ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

Read moreDetails

ఇంట్లోనే ‘బాంబుల’ నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారిని కాపాడదామని వెళ్లిన ప్రాణాలు, పేలుడు ధాటికి గాలిలో కలిసిపోయాయి. ...

Read moreDetails

దంపతుల గొడవ ఆపబోతే మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి!

భార్యాభర్తల మధ్య గొడవను సద్దుమణిగించడానికి వెళ్లిన ఓ మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో కలకలం రేపింది. అయితే, ఈ కేసులో నిందితుడిని ...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు ...

Read moreDetails

హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

హైదరాబాద్‌లోని Begumpet ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి Manikonda వైపు వెళ్తున్న కారు బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనం సమీపానికి ...

Read moreDetails

భరత్ యాదవ్ సహా 10 మంది అరెస్టు చేసిన పోలీసులు

పులివెందులపోలీసులు కీలక గంజాయి ముఠాను అరెస్టు చేశారు. విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేస్తున్న భరత్ యాదవ్ సహా మొత్తం పది మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ...

Read moreDetails

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన – వందలాది బాలికలపై వేధింపులు

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. Maharashtraలో ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికలను వలలో వేసుకుని లైంగికంగా వేధిస్తూ, వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించిన ఘటన ...

Read moreDetails

కాకినాడలో ఘోరం: ఆస్పత్రికి వెళ్తుండగా.. మురుగు కాలువలో పడి తల్లీతనయుల మృతి!

కాకినాడ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మురుగు కాలువలో పడి, ...

Read moreDetails
Page 1 of 13 1 2 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist