Tag: Railways

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో తొలి అడుగులు

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్‌ల పనుల్లో తొలి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే, మార్కింగ్ ...

Read moreDetails

హైదరాబాద్–ముంబయి హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం

హైదరాబాద్ నుంచి ముంబయి మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక పురోగతి నమోదైంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 12 ...

Read moreDetails

కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర మంత్రికి కేటీఆర్‌ బహిరంగ లేఖ.

కాజీపేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ...

Read moreDetails

తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మార్చి 16నుంచి తిరుపతి-పూరి మధ్య సరికొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు (ఎరుపురంగు) ప్రారంభం కానున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా ...

Read moreDetails

ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ | బాపట్ల, చీరాలలో ఆగనున్న వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు శుభవార్త లభించింది. ఏపీ మీదుగా నడిచే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్‌లు మంజూరయ్యాయి. దీంతో పాటు త్వరలోనే వందేభారత్‌ రైలు ...

Read moreDetails

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హత్య | మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ

విజయవాడ – నగరంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తారాపేట సౌత్‌ వైపు మద్యం మత్తులో స్నేహితులు సాయి, రాము మధ్య ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ...

Read moreDetails

గయా (బీహార్) రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన – సంక్షిప్త సమాచారం:

గయా జీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం రాంచీ వెళ్లే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు జారి పడిపోయి మృతి చెందాడు. ప్లాట్‌ఫామ్‌–రైలు మధ్య ...

Read moreDetails

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల ...

Read moreDetails

రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగవంతం చేయాలన్న ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఐ అండ్ ఐ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ ...

Read moreDetails

తుఫాన్‌ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం – 43 రైళ్లు రద్దు

విశాఖ: మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా రైల్వే శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రైళ్ల రాకపోకలపై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ప్రజల ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News