Tag: Rural Development

చేయూతకు చేయి తడపాల్సిందేనా?

దాదాపు నాలుగేళ్ల తర్వాత కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో పేదలు, వృద్ధులు, అర్హత ఉన్న కుటుంబాలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ...

Read moreDetails

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ...

Read moreDetails

రెండు కిలోమీటర్ల కాలువను శుభ్రం చేసిన రైతులు

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కంబరవలస రైతులు సాగునీటి సమస్య పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. నాగావళీ మొదటి బ్రాంచి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్‌లో గుర్రపు డెక్క, పిట్ట ...

Read moreDetails

5 వేల మంది కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగుకు ముందడుగు

సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆయిల్‌పామ్‌ కర్మాగారం రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు కొత్త ఊపునిచ్చింది. ఇప్పటికే 22 జిల్లాల రైతులు ఈ కర్మాగారానికి గెలలను ...

Read moreDetails

నసురుల్లాబాద్ తండా పంచాయతీ భవనం నిర్మాణం ఆలస్యం – స్థానికులు ఆందోళన

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ తండా (శ్రీనివాసపల్లి తండా) పంచాయతీగా మారినప్పటి నుండి 2019 నుండి కార్యాలయం స్థిర భవనం లేకుండా అంగన్‌వాడీ కేంద్రంలోనే పనిచేస్తోంది. ఈ వాస్తవం ...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు. ...

Read moreDetails

ఖైదీల చేతులతో వికసించిన వనం: అనంతపురం సమీపంలో అద్భుతమైన వేపవనం!

సాధారణంగా జైలు అనగానే గోడలు, సంకెళ్లు గుర్తుకు వస్తాయి. కానీ అనంతపురం ఓపెన్ జైలు ఖైదీలు మాత్రం సమాజానికి ఆరోగ్యాన్నిచ్చే ఒక అద్భుతమైన 'ఆక్సిజన్ హబ్'ను సృష్టించారు. ...

Read moreDetails

భూగర్భ జలాల్లో పెను మార్పు: 1.5 మీటర్ల పెంపునకు కౌంట్ డౌన్ షురూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్ ...

Read moreDetails

గిరిజనుల కోసం పరిశోధనలు చేస్తున్న విశాఖ యువకుడు!!

మారుమూల గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న యువ పరిశోధకుడు మోటూరు రాజేంద్రప్రసాద్. అతి తక్కువ ఖర్చుతో శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ...

Read moreDetails

స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

దేశంలో వ్యవసాయాన్ని సాంకేతికతతో మరింత ఉత్పాదకంగా, లాభసాటిగా మార్చేందుకు 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. సంప్రదాయ సాగు విధానాల నుంచి స్మార్ట్‌ ఫార్మింగ్‌, కృత్రిమ ...

Read moreDetails

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‑2.0: 5.24 లక్షల దరఖాస్తుల పున:పరిశీలన

గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY‑Gramin 2.0) కింద దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 10.42 లక్షల మంది ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News