Tag: Secunderabad

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను నేడు కస్టడీకి ...

Read moreDetails

ఆర్మీ ఆయుధాల చోరీ వెనుక విశ్రాంత హవిల్దార్‌

సికింద్రాబాద్‌ బొల్లారం కంటోన్మెంట్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీకి గురైన 12 అధునాతన ఆయుధాలు, నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌, ...

Read moreDetails

మద్రాస్‌ రెజిమెంట్‌లో మాయమైన ఆయుధాలు.. వీడని మిస్టరీ!

సికింద్రాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు అధికారులకు సవాల్‌గా మారింది. కేసు నమోదై 48 గంటలు దాటినా కీలక ఆధారాలు లభించకపోవడం ...

Read moreDetails

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్న 11 ...

Read moreDetails

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితిని అంచనా ...

Read moreDetails

బోనాల కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌.. ఇప్పుడు భయపెడుతోంది!

బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌ ప్రమాదకరంగా మారింది. ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్‌ ఒకవైపునకు ఒరిగిపోవడంతో ఎప్పుడు కూలుతుందోనని ...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ...

Read moreDetails

చార్మినార్‌ ఏసీపీ భార్య హేమలత ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా?

చార్మినార్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ భార్య హేమలత ఆత్మహత్య ఘటన సికింద్రాబాద్‌లో విషాదాన్ని నింపింది. నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ...

Read moreDetails

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

సికింద్రాబాద్‌లో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. బోగస్‌ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ITC) లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గుర్తించి చర్యలు ...

Read moreDetails

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ...

Read moreDetails

జాతీయ స్థాయి సంస్థల్లో ఫిజియోథెరపీ కోర్సులకు నోటిఫికేషన్

ఆరోగ్య సమస్యలు, వైకల్యాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి కోర్సులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ...

Read moreDetails

ప్రేమ వ్యవహారం నేపథ్యమా?.. యువకుడి హత్య కేసులో కొత్త కోణం

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో చోటుచేసుకున్న యువకుడి హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. జవహర్‌నగర్‌కు చెందిన ...

Read moreDetails

కిమ్స్‌లో మాజీ మంత్రి చికిత్స… పార్టీ వర్గాల్లో ఆందోళన

కిమ్స్‌లో మాజీ మంత్రి చికిత్స… పార్టీ వర్గాల్లో ఆందోళన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి నుంచి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News