Tag: shivasakthimedia

యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌కు రష్యా మద్దతు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు రష్యా ...

Read moreDetails

ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కొత్త అరెస్ట్ – డాక్టర్ బాలాజీ అదుపులో!!

హైదరాబాద్, మొయినాబాద్: రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లోని డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసులో మరో సంచలన వేతనం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యుడు బాలాజీని ...

Read moreDetails

“హ్యాట్రిక్ కోసం కాదు.. ప్రజల కోసమే”: పినరయి విజయన్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తమ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే పిలుపు వ్యక్తిగత కీర్తి కోసం కాదని, ప్రజల సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. ...

Read moreDetails

భవిష్యత్తు కోసం కలలు కంటున్న 17 ఏళ్ళ బాలికపై దారుణం!!

శ్రీకాకుళం: భవిష్యత్తులో గొప్ప ఆశలు పెట్టుకున్న 17 ఏళ్ళ గిరిజన బాలికను ఓ సివిల్ ఇంజినీర్ వెంకటరమణ దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని దోచుకుని “మీ కుమార్తెకు ...

Read moreDetails

సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడి

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావంతో కొంత అస్వస్థతకు గురైన ఆమెను ...

Read moreDetails

పీఎన్‌జీ ఉన్నచోట ఎల్‌పీజీ నిలిపివేతకు కేంద్రం నిర్ణయం

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు మరియు గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ...

Read moreDetails

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం!!

మార్కాపురం, రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి నెల్లూరు వరకు ప్రయాణిస్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, పలకల క్వారీల వద్ద ...

Read moreDetails

రసాయనాల కలయికతో తయారైన కల్తీ కొబ్బరి పొడి పరిశ్రమ గుట్టురట్టు!!

గోషామహల్, బేగంబజార్: కొంతమంది అక్రమ వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజలతో చెలగాటం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంబజార్ ...

Read moreDetails

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ...

Read moreDetails

“అమ్మనే చంపేసింది!” – ప్రేమ కోసం కూతురు చేసిన దారుణం వైరల్!!

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమాయణానికి అడ్డుగా ఉందని భావించిన ఓ యువతి, తన ప్రియుడితో కలిసి కన్నతల్లినే హత్య చేసి ఇంట్లోనే ...

Read moreDetails
Page 78 of 118 1 77 78 79 118

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist