Tag: SuspiciousDeath

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్‌లో ఉన్న భార్గవి లేడీస్ హాస్టల్ భవనం టెర్రస్‌పై నివసిస్తున్న హారిక (40) ...

Read moreDetails

మాజీ సీఎం ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద మృతి

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం రాజకీయ వర్గాల్లో కలకలం ...

Read moreDetails

మాసబ్‌ట్యాంక్ ఏటీఎంలో వ్యక్తి మృతదేహం

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో ఒక వ్యక్తి మృతదేహం స్థానికులను కలవరపెట్టింది. ఏటీఎంలో వ్యక్తి ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

Read moreDetails

గుడివాడ యువకుడు హరియాణాలో దారుణ హత్య… కుటుంబంలో విషాదం

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు హరియాణా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.గుడివాడ బేతవోలు ...

Read moreDetails

న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానాస్పద మృతి… హత్యగా అనుమానం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, ...

Read moreDetails

ASOS సహ వ్యవస్థాపకుడి అనుమానాస్పద మరణం

17వ అంతస్తు ఘటన… మిస్టరీగా మారిన వ్యాపారవేత్త మరణం థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ...

Read moreDetails

మదనపల్లి ఘటనలో కీలక మలుపు… నిందితుడు అనుమానాస్పద మృతి

మదనపల్లి పట్టణాన్ని కుదిపేసిన బాలికపై అత్యాచారం–హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లి ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ...

Read moreDetails

విజయవాడ: ప్రభుత్వ వైద్యకళాశాలలో అనుమానాస్పద స్థితిలో పీజీ విద్యార్థిని మృతి

విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News