Tag: TelanganaEducation

విద్యాశాఖ బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది: 35 మంది అధికారుల బృందం

రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో కూడిన 35 మంది బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది. గత ...

Read moreDetails

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ...

Read moreDetails

తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్‌సెట్‌ (TG EdCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను ...

Read moreDetails

విద్యకు బడ్జెట్‌లో 15% నిధులు కేటాయిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

విద్యకే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy స్పష్టం చేశారు. రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులను విద్యాశాఖకు ...

Read moreDetails

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రవేశ ప్రక్రియ కొనసాగించాలి

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో ...

Read moreDetails

పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

తెలంగాణలో పాఠశాల విద్యలోకి ఇంటర్‌మీడియట్‌ విద్యను విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. స్కూల్‌, ఇంటర్‌ విద్యకు ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ...

Read moreDetails

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు మరో అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు మే 4వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన గడువులో ఫీజు ...

Read moreDetails

డిగ్రీ ప్రవేశాలకు గ్రీన్ సిగ్నల్.. DOST 2026 షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌లో తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST) నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ నోటిఫికేషన్‌ను ...

Read moreDetails

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి సక్సెస్ స్ట్రాటజీ

రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఏపీసెట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. మెరుగైన సీటు పొందాలంటే 160 మార్కులలో కనీసం 120కి పైగా స్కోరు ...

Read moreDetails

నల్గొండ గురుకులంలో విద్యార్థినులను గంటసేపు మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్.

విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఒక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రాక్షసంగా ప్రవర్తించారు. ఆకలేసి ‘అన్నం కావాలి’ అని అడిగినందుకు విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టి ...

Read moreDetails

టెన్త్ పరీక్షల్లో గందరగోళం?.. కూకట్‌పల్లి స్కూల్ ఘటన కలకలం

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్ర వివాదం తలెత్తింది. కూకట్‌పల్లి ప్రాంతంలోని న్యూ ఎరా స్కూల్‌లో చదువుతున్న సుమారు 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో ...

Read moreDetails

ఈఏపీసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. మేలో పరీక్షలు

ఈఏపీసెట్‌లో విప్లవాత్మక మార్పులు.. విద్యార్థుల కోసం సరికొత్త సదుపాయాలు ఈ ఏడాది TS EAPCET నిర్వహణలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News