Tag: water resources

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌బాబు, ...

Read moreDetails

ప్రాజెక్టుల కింద 7.01 లక్షల ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో 2026-27 వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ...

Read moreDetails

చుక్క నీరూ వృథా చేయొద్దు!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను రాబోయే ...

Read moreDetails

నీటి కొరతకు అనుగుణంగా పంటల ప్రణాళిక

జిల్లాలో నీటి వనరుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పంటల సాగులో మార్పులు తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. చెరువులు, భూగర్భ జలాల లభ్యత తగ్గుతున్నందున ...

Read moreDetails

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం ...

Read moreDetails

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల లెఫ్ట్‌ మెయిన్‌ ...

Read moreDetails

శ్రీశైలం వైపు పరుగులు తీస్తున్న కృష్ణా జలాలు

కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 79,403 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. గురువారం ...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు. ...

Read moreDetails

భూగర్భ జలాల్లో పెను మార్పు: 1.5 మీటర్ల పెంపునకు కౌంట్ డౌన్ షురూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News