Andhra Pradesh

ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమీక్షా సమావేశం

రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్ర...

Read moreDetails

రైతు కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్న టీడీపీ అధినేత!

ఆయన మెల్లిగా “నా వెనక రండి” అని చెప్పి ఆదేశాలు ఇచ్చే రకమైన నాయకుడు కాదు. కష్టాలు ఎదురైనా, నష్టాలు వచ్చినా ముందుగా తానే అడుగు వేస్తూ,...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. మనమంతా ఒక టీమ్‌లా కృషి చేస్తే అసాధ్యమైన మార్పులు కూడా సాధ్యమని ఇప్పటికే నిరూపించామని అన్నారు....

Read moreDetails

విశాఖపట్నం: 2026 నాటికి సరికొత్తగా మారనున్న సాగర నగరం!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్‌ నుంచి ప్రారంభం కానుండగా, ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుంది. మూలపేట పోర్ట్‌ ప్రారంభంతో సముద్ర వాణిజ్యం వేగం...

Read moreDetails

గుంటూరు సిటీలో రౌడీషీట్లను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

రౌడీషీటర్లు అంటే భయం ఉండి వారు చేస్తున్నా అరాచకాలకు అన్యాయాలకు భయపడుతున్న ప్రజలలో, వారిపై ఉన్న భయం పోగొట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, జిల్లా...

Read moreDetails

కులగణన నుండి నైపుణ్యగణన వైపు.. ఒక సాహసోపేత అడుగు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మంత్రి ఆలోచన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. కులం ఆధారంగా కాక, యువత నైపుణ్యాల ఆధారంగా డేటా సేకరించే ‘స్కిల్ సెన్సస్’పై...

Read moreDetails

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్‌ -2026

ఫ్లెమింగో ఫెస్టివల్‌ 2026 ఈరోజు నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు సందర్శకులను అలరించనుంది. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసిందని తిరుపతి జిల్లా...

Read moreDetails

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగకు తెలంగాణ సోదరసోదరీమణులను ఆహ్వానిస్తూ గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని వారికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న...

Read moreDetails

శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం భక్తులను గుంపులుగా వెళ్లనిస్తున్నారు

చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద భక్తులు చిరుతను చూశారు....

Read moreDetails

విజయవాడ- పర్యాటకశాఖ నిర్వహిస్తున్న అవకాయ్ ఫెస్టివల్ కు హాజరైన యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ

విజయవాడలో జరుగుతున్న ఆవకాయ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సంప్రదాయం–సంస్కృతి మేళవింపుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంప్రదాయ వంటకమైన ఆవకాయకు...

Read moreDetails
Page 1 of 86 1 2 86

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist