రాశి ఫలాలు – మీనం
August 3, 2026
రాశి ఫలాలు – మేషం
August 3, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
నెమలి – కొంగ కథ
August 3, 2026
మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో ముందు చక్రం ఊడిపోవడంతో ఒక్కసారిగా...
Read moreDetailsవిశాఖ సమీపంలోని బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.05...
Read moreDetailsరెండో దశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని కోరుతూ...
Read moreDetailsతిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారై తెదేపా విభాగం జాతీయ అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన...
Read moreDetailsరాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను...
Read moreDetailsప్రజా రాజధాని అమరావతిలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేడుకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై...
Read moreDetailsదక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ ఛైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.....
Read moreDetailsవైకాపా నాయకులు తనపై దాడి చేశారని మనస్తాపంతో అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా...
Read moreDetailsపోలవరం జిల్లాలో గోదావరి నది ఉద్ధృతి మరింత పెరగడంతో నదీ తీర ప్రాంతాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా...
Read moreDetailsవైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులో చోటుచేసుకున్న ఈ ఘటనలో కండక్టర్ చూపిన అప్రమత్తతతో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురువారం...
Read moreDetailsఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విస్తృత ఏర్పాట్లు...
Read moreDetailsతిరుమల శ్రీవారి భక్తులు, తిరుపతి నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చే కీలక జల వనరు కల్యాణీ డ్యాంలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో...
Read moreDetailsరాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. పర్యటనలో ఆరో రోజు...
Read moreDetailsపాస్పోర్ట్ దరఖాస్తుదారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ నెల 11న అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి తెలిపారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో...
Read moreDetailsహస్తకళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ కళలను కొనసాగిస్తున్న...
Read moreDetailsతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన...
Read moreDetailsరాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ‘ఖేలో ఇండియా’ పథకం కింద...
Read moreDetailsతమిళనాడు–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక బెంగళూరు–చెన్నై ఎక్స్ప్రెస్వేలో నిర్మాణ లోపాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.17 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్వేలో చిత్తూరు జిల్లా...
Read moreDetailsఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్నినో ప్రభావంతో...
Read moreDetailsమహిళలు, రాజ్యాంగ వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తోందని రవాణా శాఖ మంత్రి...
Read moreDetailsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాలను వేదికగా...
Read moreDetailsఎల్నినో ప్రభావంతో గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వెలవెలబోయిన గోదావరి నది ఎట్టకేలకు మళ్లీ కళకళలాడుతోంది. గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల...
Read moreDetailsవిజయవాడ నగరంలోని టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని వించిపేటలో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బుధవారం ఉదయం నుంచి గాంధీబొమ్మ సెంటర్...
Read moreDetailsనేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) కొత్త డైరెక్టర్గా 1993 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అమిత్ గర్గ్ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్...
Read moreDetailsగిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అర్హత కలిగిన గిరిజన కుటుంబాలకు త్వరలో ఆర్ఓఎఫ్ఆర్...
Read moreDetailsసామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకర పోస్టులు, తప్పుడు సమాచారం, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు...
Read moreDetailsకాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక...
Read moreDetailsదక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో...
Read moreDetailsరాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశాన్ని ఈ నెల 8వ...
Read moreDetailsఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన పది మంది మత్స్యకారులను అక్కడి మెరైన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ...
Read moreDetailsసెమీ కండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా...
Read moreDetailsవిజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్ల...
Read moreDetails116 ఏళ్ల వయసులోనూ అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక గౌరవం కల్పించింది. తితిదే ఛైర్మన్ బీ ఆర్...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్భవన్లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన,...
Read moreDetailsతూర్పు తీరాన్ని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్బిల్డింగ్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో పాటు పరిశ్రమలతో సమన్వయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు,...
Read moreDetailsగిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో...
Read moreDetailsఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు...
Read moreDetailsపొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వేలం ప్లాట్ఫాంలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి కంపెనీ తప్పనిసరిగా...
Read moreDetailsతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయానికి చేరుకున్నారు....
Read moreDetailsతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. భక్తితో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Read moreDetailsరాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. ప్రతి 150 కిలోమీటర్ల...
Read moreDetailsదేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న...
Read moreDetailsయూట్యూబర్ ప్రశ్న రావణ్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించే సందర్భంగా కాకినాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే...
Read moreDetailsవైస్ అడ్మిరల్ శ్రీనివాస్ కుదరవల్లి ఇటీవల అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటైన ‘అతి విశిష్ట సేవా మెడల్’ను అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ...
Read moreDetailsరాష్ట్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మెగా పీటీఎం సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులను తల్లుల ఖాతాల్లో త్వరలోనే...
Read moreDetailsసింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూముల బదలాయింపు అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం కీలక విచారణ జరిగింది. పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ...
Read moreDetailsడ్వాక్రా మహిళలకు భారీ ఊరట దక్కడం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆనందాన్ని నింపింది. జీవనోపాధి కోసం తీసుకునే రుణాలపై ఇన్నాళ్లుగా బ్యాంకులు విధిస్తున్న ప్రాసెసింగ్,...
Read moreDetailsఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తప్పుడు పనులు చేసే వారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తన నుంచి...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) డీఐజీగా విధులు నిర్వహిస్తున్న బి. సత్య ఏసుబాబును కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై నియమించారు. ఆయనను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్...
Read moreDetails© 2025 ShivaSakthi.Net