Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను...

Read moreDetails

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు...

Read moreDetails

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మంత్రి నాదెండ్ల...

Read moreDetails

వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో రెడ్‌క్రాస్‌ సేవలు కీలకం

వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ఎంతో కీలకమని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలందించడంతో...

Read moreDetails

రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జలస్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు...

Read moreDetails

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే...

Read moreDetails

శ్రీవారి పాదాల చెంత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నమూనా రాకెట్

ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి తిరుమల ఆలయానికి చేరుకున్న ఆయన.. వైకుంఠ...

Read moreDetails

బుల్లెట్లు కాదు.. వలలు విసిరే గన్‌! ఇదే ‘నెట్‌గన్‌’ ప్రత్యేకత

గన్‌ అంటే సాధారణంగా బుల్లెట్లు, కాల్పులే గుర్తుకొస్తాయి. కానీ ఈ గన్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్‌ పేలదు.. దానికి అమర్చిన వల...

Read moreDetails

మొక్కలకూ ఉంటుందోయ్‌ ‘క్వారంటైన్‌’.. 45 రోజులు నిఘాలోనే..!

మొక్కలంటే వెంటనే నాటేయొచ్చు.. నర్సరీ నుంచి తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవచ్చు అనుకుంటాం. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కల విషయంలో మాత్రం అలా కాదు. వాటిని...

Read moreDetails

పసిబిడ్డతో అత్తింటి ఎదుట గర్భిణి కన్నీటి పోరాటం

ఒడిలో మూడేళ్ల పాప.. కడుపులో మరో బిడ్డ.. అయినా అత్తింటి గడప వద్దే కన్నీటి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఓ గర్భిణికి ఎదురైంది. భర్త, అత్తమామలు తనను...

Read moreDetails

పవన్‌ ఫ్లెక్సీలపై వివాదం.. దర్శిలో టీడీపీ, జనసేన నేతల వాగ్వాదం

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేయడం వల్లే కూటమి ప్రభుత్వం...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ...

Read moreDetails

పుడమి తల్లికి పచ్చకోక.. కట్టింది గోదారమ్మ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గోదావరి డెల్టాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది....

Read moreDetails

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండతో సాగునీటి సవ్వడి

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 పనుల ప్రారంభోత్సవంతో మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమైందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు...

Read moreDetails

హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు....

Read moreDetails

చంద్రబాబు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం: పూల సుబ్బయ్య కుమార్తె

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పూల సుబ్బయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య చేసిన విశేష కృషిని...

Read moreDetails

ఆరుగురు ప్రయాణికులుంటే చాలు.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు!

టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. ఈ సదుపాయాన్ని...

Read moreDetails

పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–పట్టణ పథకం 2.0 కింద పట్టణ పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా...

Read moreDetails

వెలిగొండతో పశ్చిమ ప్రకాశానికి జలకళ

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పూర్తవడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరవు, ఫ్లోరైడ్‌ సమస్యలతో ఇబ్బందులు పడిన ప్రాంతాలకు...

Read moreDetails

మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏపీ మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు రెండేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏం తేల్చారని ప్రశ్నించింది....

Read moreDetails

పూల సుబ్బయ్య కుమార్తెలకు సీఎం చంద్రబాబు సత్కారం

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పోరాడిన పూల సుబ్బయ్య కుటుంబాన్ని...

Read moreDetails

క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో ఏపీ మరో ముందడుగు

అమరావతిని క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న...

Read moreDetails

ఆంధ్రా కాఫీ హౌస్‌.. సాగు నుంచి ఎగుమతుల దాకా దూసుకెళ్తున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ కాఫీ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఒకవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా.. మరోవైపు రాష్ట్రంలో కాఫీ ప్రాసెసింగ్‌,...

Read moreDetails

కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు.. కొత్త చరిత్రకు నాంది: చంద్రబాబు

వెలిగొండ సాగునీటి ప్రాజెక్టుతో కరవు ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ బంగారు కొండగా మారుతుందని పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను...

Read moreDetails

తొలి కాన్పులోనే 10 పిల్లలు.. రూబీ రికార్డు!

రాజమహేంద్రవరంలో ఓ పెంపుడు కుక్క తొలి కాన్పులోనే పది పిల్లలకు జన్మనివ్వడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా లాబ్రడార్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన శునకాలు ఒక్క కాన్పులో సుమారు...

Read moreDetails

విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన

బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన విమానం.. నిర్ణీత సమయం దాటినా బయల్దేరలేదు. దీంతో...

Read moreDetails

వెలిగొండకు జలకళ.. ఫేజ్‌-1ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత...

Read moreDetails

కొవ్వూరు రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు నాలుగో లైన్‌లో పట్టాలు తప్పింది. దీంతో ఆ...

Read moreDetails

వెలిగొండతో కరవు నేలకు కృష్ణా జలాలు.. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైందని మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి,...

Read moreDetails

వెలిగొండతో మూడు దశాబ్దాల ప్రజల కల సాకారం: లోకేశ్‌

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వెలిగొండ నుంచి కృష్ణా జలాలు ప్రవహించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు....

Read moreDetails

హంద్రీ-నీవా కాలువకు గండి.. రెండు మోటార్లలో సాంకేతిక సమస్య

హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువపై సాంకేతిక సమస్య తలెత్తింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న పంపింగ్‌ కేంద్రంలోని రెండు మోటార్లు సాంకేతిక...

Read moreDetails

బొప్పరాజు తీరు అనుమానాస్పదంగా ఉంది: మంత్రి అనగాని

ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం...

Read moreDetails

గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే.. త్వరలో కొత్త జీవో: చంద్రబాబు

గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అల్లూరి జిల్లా అరకు లోయ మండలం గన్నెలలో నిర్వహించిన సమావేశంలో...

Read moreDetails

ఏపీలో పచ్చదనం పెంపే లక్ష్యం.. 2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌: నాగబాబు

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి...

Read moreDetails

విశాఖలో అరుదైన వివాహం.. భారత సంప్రదాయానికి ఫిదా అయిన ఆస్ట్రేలియా జంట

ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట భారతీయ సంప్రదాయాలపై ఉన్న అభిమానంతో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నం ఈ ప్రత్యేక వివాహ వేడుకకు...

Read moreDetails

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. జగన్‌ పిటిషన్‌పై చంద్రబాబు ఫైర్‌

స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు...

Read moreDetails

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు...

Read moreDetails

సీఎం చంద్రబాబుకు రాఖీ శుభాకాంక్షలు.. అభిమానాన్ని చాటుకున్న మహిళా నేతలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు...

Read moreDetails

ఒంగోలు అభివృద్ధిలో మరో ముందడుగు.. రూ.100 కోట్లతో 5 స్టార్‌ హోటల్‌

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్‌ 5 స్టార్‌ హోటల్‌కు...

Read moreDetails

డ్వాక్రా మహిళలకు చంద్రన్న భరోసా.. టీ, కాఫీ సెంటర్లతో స్వయం ఉపాధి

గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. టీ, కాఫీ సెంటర్ల ఏర్పాటుతో మహిళలు సొంతంగా వ్యాపారం...

Read moreDetails

కాలుష్యంపై కృష్ణంపాలెం గళం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్థులు తమ ప్రాంతాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి సమస్యను...

Read moreDetails

ఏపీలో అత్యవసర వైద్య సేవలకు భారీ బలోపేతం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 10...

Read moreDetails

ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌

ఏపీ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)...

Read moreDetails

25 రోజుల తర్వాత ఇంటికి చేరిన మత్స్యకారులు.. కుటుంబాల్లో ఆనందం

సముద్రంలో చేపల వేటకు వెళ్లి 25 రోజులుగా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా రాష్ట్రానికి చేరుకున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు...

Read moreDetails

నేపాల్‌లో ఏపీ యాత్రికుల కలకలం.. ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు

నేపాల్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యాత్రికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు...

Read moreDetails

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండను ఏపీ ప్రభుత్వం నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించింది. కొండ పరిధిలోని 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో మైనింగ్‌ కార్యకలాపాలకు...

Read moreDetails

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు...

Read moreDetails
Page 2 of 47 1 2 3 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News