Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

తడి దగ్గా!….పొడి దగ్గా?

దగ్గు చాలా వేధన కలిగిస్తుంది. రాత్రి నిద్రను దొరకనీయదు, పగలు పనుల్లో విఘాతం కలిగిస్తుంది. అందుకే పుదీనా బిళ్లలు, లవంగాలు వంటి ఇంటి చిట్కాలు, ఉపయోగిస్తుంటాం. అయితే...

Read moreDetails

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

శుక్రవారం ABN ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పోతులూరి పూర్ణచంద్రరావు (పూర్ణ) అంతిమ యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఆయన నివాసం నుండి ప్రారంభమైన యాత్రలో వందలాది జర్నలిస్టులు, అభిమానులు,...

Read moreDetails

దర్గా ఉరుసు ఉత్సవాల్లో విషాదం: బాణసంచా పేలి పిల్లలకు గాయాలు.

గుంటూరులోని బాజిబాబా దర్గా ఉరుసు ఉత్సవంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఉత్సవ సమయంలో పెద్ద సంఖ్యలో టపాసులు ఒక్కసారిగా పేలడం వల్ల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు....

Read moreDetails

గుంటూరు నగరపాలక సంస్థకి కొత్త స్పెషల్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు నగరపాలక సంస్థలో కొత్త ప్రత్యేక అధికారి గా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకాన్ని కార్యదర్శి కమిషనర్ మయూర్ అశోక్...

Read moreDetails

ఉగాది రోజున సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) ఫైల్‌పై తొలి సంతకం...

Read moreDetails

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త...

Read moreDetails

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి...

Read moreDetails

పార్వతీపురం నుంచి తమిళనాడుకు అక్రమ రవాణా యత్నం

పార్వతీపురం నుంచి తమిళనాడుకు అనుమానాస్పదంగా తరలిస్తున్న వాహనాన్ని అధికారులు ఈరోజు అడ్డుకున్నారు. తనిఖీల సమయంలో వాహనాన్ని పరిశీలించగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని,...

Read moreDetails

హిందూపురంలో మెగా జాబ్ మేళా ఘన విజయం.. బాలయ్య ప్రయత్నాలకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

హిందూపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన మెగా జాబ్ మేళా విశేషంగా విజయవంతమైంది. సుమారు 110కి పైగా ప్రముఖ...

Read moreDetails

మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం

మంగళగిరిలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన అడుగుగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18-03-2026 ఉదయం 10 గంటలకు మంగళగిరి కొత్త బస్టాండ్...

Read moreDetails

మైలవరం పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంత్రి లోకేష్

మైలవరం మండలంలోని దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా...

Read moreDetails

కేఫే అనుకున్నా… ఇది ఇస్త్రీ షాప్!

సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ వెళ్లేటప్పుడు ఒక్కసారిగా కళ్ళు ఆగిపోయేలా చేసిన ఈ దృశ్యం గుంటూరులో కనిపించింది. బయట నుంచి చూస్తే ఇది ఒక ట్రెండీ కేఫేలా...

Read moreDetails

చిన్నారుల పిలుపు వినగానే కాన్వాయ్ ఆపిన నారా లోకేష్

నెల్లూరు జిల్లా బోగోలు ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా మంత్రుల కాన్వాయ్‌లు ఎక్కడా ఆగకుండా వేగంగా ముందుకు...

Read moreDetails

మైలవరంలో నారా లోకేష్‌కు ప్రజల ఘన స్వాగతం…

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మైలవరం పర్యటన సందర్భంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆయన రాకతో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు,...

Read moreDetails

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు...

Read moreDetails

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా...

Read moreDetails

పాత గుంటూరులో లిక్విడ్ గంజాయి దందా బట్టబయలు

గుంటూరు జిల్లాలో మాదకద్రవ్యాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా లిక్విడ్ గంజాయి వంటి కొత్త రూపాల్లో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు....

Read moreDetails

అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబానికి మంత్రి లోకేష్ ఆత్మీయ విందు

అమరావతిలో నిర్వహించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ విందు ప్రత్యేక ఆకర్షణగా...

Read moreDetails

విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో కూడా...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు మార్గదర్శకం: నారా లోకేశ్.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన...

Read moreDetails

లెజెండరీ నటి మధుబాల పాత్రలో సాయిపల్లవి?

భాషలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయిక సాయిపల్లవి మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచింది. త్వరలో విడుదల...

Read moreDetails

పొట్టి శ్రీరాములు త్యాగమే ఆంధ్ర రాష్ట్రానికి పునాది: సీఎం చంద్రబాబు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి...

Read moreDetails

ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,...

Read moreDetails

పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: చంద్రబాబు

అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...

Read moreDetails

టీడీపీ జాతీయ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో స్మారక కార్యక్రమం భక్తి భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు...

Read moreDetails

అమరావతిలో ఘనంగా ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ విగ్రహావిష్కరణ.

అమరావతి రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకుని నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. తుళ్ళూరు...

Read moreDetails

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహానికి మంత్రి నారా లోకేష్ మరియు టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్రం...

Read moreDetails

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణ

అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థంగా నిర్మిస్తున్న 58 అడుగుల ఎత్తైన విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ విగ్రహాన్ని E9...

Read moreDetails

నేటి నుంచి ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30...

Read moreDetails

125వ జయంతి సందర్భంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థంగా అమరావతిలో అద్భుతమైన కాంస్య విగ్రహాన్ని నిర్మించారు....

Read moreDetails

అసెంబ్లీ చుట్టూ కంచెలు… నిరసనల భయమా?

రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ చుట్టూ కంచెలు ఏర్పాటు...

Read moreDetails

ఏపీలో ప్రపంచ తొలి అటానమస్ షిప్‌యార్డ్.. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలబెట్టేలా ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సాగర్ డిఫెన్స్...

Read moreDetails

మత్స్యకారులకు మేలు చేసే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

మంత్రి నారా లోకేష్ చేపట్టిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటు తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో...

Read moreDetails

అల్లూరి అడవుల్లో జనసేన జెండా..గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక పర్యటన చేపట్టారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిజన ప్రాంతంలో జరుపుకోవాలని...

Read moreDetails

వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కీలక సాధనంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్...

Read moreDetails

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్...

Read moreDetails

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ భరోసా.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ...

Read moreDetails

అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్

అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల...

Read moreDetails

ద్రోణాదులలో దారుణం… తల్లీకూతుళ్ల బలవన్మరణం

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దివ్యకు మార్టూరుకు చెందిన శేషుబాబుతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో పెళ్లి...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన...

Read moreDetails

బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ సమయానికి డెలివరీ కాకపోతే వినియోగదారులు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల...

Read moreDetails

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత...

Read moreDetails

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మైదానం వద్ద తెల్లవారుజామున నుంచే భారీ సందడి కనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల...

Read moreDetails

తెలుగు సంస్కృతికి కొత్త అడుగు… కల్చరల్ సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన...

Read moreDetails

ప్రకృతి సాగులో అద్భుతం…75 సెంట్లలో 52 పంటలు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎనభై ఏళ్ల వయసులో కూడా వ్యవసాయంపై...

Read moreDetails

తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి… నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

తొలి తెలుగు కవయిత్రిగా పేరుగాంచిన మొల్ల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్ల...

Read moreDetails

ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాలల భోజన ప్రమాణాలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం

ఎన్టీఆర్‌ జిల్లా దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత తక్కువగా ఉండడం ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేశ్‌ చర్యల్లో ముందున్నారు....

Read moreDetails

నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఉగాది కానుక.. ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ మరియు ‘పీఎం కిసాన్ 3.0’ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య మరియు వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర...

Read moreDetails

ఏపీకి 341 కోట్లు.. కేంద్రం అదనపు సహాయం ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత రాష్ట్రాలకు ఆర్థిక సహాయం ప్రకటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులు మరియు మౌలిక సదుపాయాల రక్షణకు చర్యలు చేపట్టనుంది. 2025లో సంభవించిన...

Read moreDetails
Page 10 of 39 1 9 10 11 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News