Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

తుఫాన్‌ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం – 43 రైళ్లు రద్దు

విశాఖ: మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా రైల్వే శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రైళ్ల రాకపోకలపై అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ప్రజల...

Read moreDetails

తుఫాన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు – ప్రజల భద్రతే ప్రాధాన్యం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా...

Read moreDetails

వైసీపీ దుష్ప్రచారంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్‌ – “శవ రాజకీయాలు వైసీపీ పద్ధతి”

మంగళగిరి, అక్టోబర్ 27:కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ పద్ధతిగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని...

Read moreDetails

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కఠిన చర్యలు – మూడో రోజు సీజ్‌ల వర్షం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న బస్సులపై భారీ...

Read moreDetails

మోదీ – చంద్రబాబు ఫోన్‌ సంభాషణ: మొంథా తుపాన్‌పై సమీక్షలో కీలక సూచనలు

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తుపాన్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు,...

Read moreDetails

పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు సీరియస్‌ – సీబీసీఐడీకి విచారణ ఆదేశాలు

అమరావతి: ప్రముఖ పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సీబీసీఐడీ అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌...

Read moreDetails

మొంతా తుఫాను: ప్రభుత్వ బృందాల పనితీరుపై ప్రజాభిప్రాయం ఏమిటి?

‘మొంథా’ తుఫాను ప్రభావం ఈరోజు (అక్టోబర్ 27, 2025) నుంచి కోస్తాంధ్ర మరియు దాని పరిసర జిల్లాలపై మొదలవనుంది. మరో 24 గంటల్లో తుఫాను తీరాన్ని దాటే...

Read moreDetails

వైసీపీ నేతలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సాన్నిహిత్యం – టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

విశాఖపట్నం :మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల...

Read moreDetails

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌: శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్‌ అలర్ట్‌

విశాఖపట్నం: మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం అంతటా వాతావరణం ఆందోళనకరంగా మారింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు కురుస్తుండగా, అనేక జిల్లాల్లో ఈదురుగాలులు కూడా...

Read moreDetails

తుఫాన్‌ ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ అధికారులు – ప్రజలకు జాగ్రత్త సూచనలు

కోనసీమ జిల్లా :మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా కోనసీమ జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్‌ సమయంలో ప్రమాదాలు, సరఫరా అంతరాయాలు తలెత్తకుండా...

Read moreDetails
Page 115 of 147 1 114 115 116 147

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist