Andhra Pradesh

అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని పాఠశాలకు ప్రవేశం నిరాకరించడం: జీఐజీ పాఠశాల యాజమాన్యానికి డీఈవో నోటీసులు

గొల్లపూడి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అయ్యప్ప దీక్ష తీసుకుని అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు...

Read moreDetails

తలను నరికి, చేతి వేళ్లు కత్తిరించి.. మహిళపై అమానుష హత్య

నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళను క్రూరంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాసర ప్రధాన రహదారి పక్కన...

Read moreDetails

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు – నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 111...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – న్యూట్రిఫుల్ సెంటర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన...

Read moreDetails

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు...

Read moreDetails

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి – రైతులకు భరోసా

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 31: మొంథా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిస్థితిని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. మర్రిపూడి మండలంలోని రాజుపాలెం, అంకెపాలెం గ్రామాల్లో తుపాను...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails

సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం

నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు....

Read moreDetails

రాజధాని నిర్మాణాల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

నిర్మాణాల్లో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం – రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఆలస్యం జరగరాదు అమరావతి, అక్టోబర్ 31:రాజధాని అమరావతి నిర్మాణ పనులు...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన...

Read moreDetails
Page 2 of 44 1 2 3 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News