Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం!

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో అర్ధరాత్రి వేళ సంభవించిన భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు కేవలం...

Read moreDetails

గదులు, దర్శనాల పేరుతో మోసాలు.. తితిదే కఠిన చర్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దర్శనాలు, గదుల పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తితిదే విజిలెన్స్, పోలీసులు...

Read moreDetails

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన దివ్యాంగ విద్యార్థి హర్షవర్దన్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆయన, తన పట్టుదలతో ఇటీవల కర్ణాటక...

Read moreDetails

ఆదాయపన్ను ఎగవేతకు ఇక చోటు లేదు.. సురేష్ బత్తిని స్పష్టీకరణ

ఆదాయపన్ను ఎగవేతకు ఇకపై అవకాశమే లేదని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా పన్ను తప్పించుకోవడం సాధ్యం...

Read moreDetails

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. శాంతిపై విచారణ కఠినం

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆస్తుల కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆమెను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు కస్టడీలోకి...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజ్‌, మద్దువలస, జంఝావతి, హిరమండలం లిఫ్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి...

Read moreDetails

లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు.. టీడీపీలో కీలక మార్పులు

తెలుగుదేశం పార్టీ తన జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని సమగ్రంగా పునర్‌వ్యవస్థీకరించింది. నారా లోకేశ్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్...

Read moreDetails

ఏపీలో 13 కొత్త లోక్‌సభ స్థానాలు..13 మంది మహిళా ఎంపీలకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపం భారీగా మారబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులోకి వస్తే, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో విప్లవాత్మక మార్పులు...

Read moreDetails

సమాజం బాగు కోసమే నా యుద్ధం: మంత్రి నారా లోకేశ్.!

రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు సాగిన అరాచక పాలనను అంతం చేసి, సమాజాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే తన 'రెడ్‌బుక్' ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...

Read moreDetails
Page 3 of 170 1 2 3 4 170

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist