Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు క్రీడా ప్రాంగణంలో

మంగళగిరి భోగి ఎస్టేట్స్‌లోని మంత్రి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిన్న రాత్రి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు,...

Read moreDetails

యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.. నారా లోకేష్‌

ప్రజాసేవనే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న యువ నాయకుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు...

Read moreDetails

సచివాలయంలో కొనసాగుతోన్న 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకులు మద్దతు ఇస్తున్నట్టు బ్యాంకర్ల ప్రతినిధులు వెల్లడించారు. అమరావతిలోని ప్రధాన హబ్‌కు యూనియన్ బ్యాంక్,...

Read moreDetails

హోంమంత్రి అనితతో భేటీ అయిన కానిస్టేబుల్‌ జయశాంతి

కానిస్టేబుల్‌ జయశాంతి గురువారం ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనితతో కలిసి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులు అన్యాయం: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను...

Read moreDetails

దావోస్‌లో బిజీ బిజీగా మంత్రి నారా లోకేష్ | జపాన్ జెరా గ్లోబల్ సీఈవోతో కీలక భేటీ

దావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వరుసగా కీలక సమావేశాలు...

Read moreDetails

📰 దావోస్‌లో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు | WEF సదస్సులో కీలక భేటీలు

దావోస్ – దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు...

Read moreDetails

రక్తదానం చేయండి – ప్రాణాలకు మార్గం చూపండి

ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈనెల 23వ తేదీన అమరావతిలోని హైకోర్టు వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం...

Read moreDetails

దావోస్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ ఫాస్ట్ సెషన్

డావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సెషన్‌లో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్‌కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో...

Read moreDetails
Page 86 of 173 1 85 86 87 173

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist