Business

హైదరాబాద్‌లో బంగారం ధర రూ.1.35 లక్షలు దాటింది

హైదరాబాద్, అక్టోబర్ 17: దేశీయ బంగారం మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాలు మరియు పండుగల సీజన్ కలిసొచ్చి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి....

Read moreDetails

Stock Market Today: లాభాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, మదుపర్ల కొనుగోళ్లు సూచీలకు ఊతమిచ్చాయి. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్‌ 320 పాయింట్లు...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ భారీ పెట్టుబడి: వైజాగ్‌లో అతిపెద్ద AI హబ్‌తో దేశవ్యాప్తంగా ట్రెండ్

టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో #GoogleComesToAP, #InvestInAP, #AndhraPradesh, #Visakhapatnam,...

Read moreDetails

14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం

ఇది నా రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం. గూగుల్ సంస్థతో ఒప్పందం జరగబోతోంది. రాష్ట్రం గతంలో అనేక కష్టాలను ఎదుర్కొంది, కానీ ఇప్పుడు విశాఖ బ్రాండ్‌ను...

Read moreDetails

యూపీఐ లావాదేవీలలో మూడో వంతు వరకు భద్రత లోపాలు ఉన్నాయని, వాటిపై చర్యలు అవసరమని డాట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పే (Google Pay) ఇంకా ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ (FRI) వ్యవస్థలోకి చేరలేదని టెలికాం విభాగం కార్యదర్శి నీరజ్‌ మిత్తల్‌ తెలిపారు. దీనివల్ల ఆ వేదిక ద్వారా జరుగుతున్న యూపీఐ...

Read moreDetails

డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నం

రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి...

Read moreDetails

వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే నాలుగు ప్లాంట్లు

అమరావతి: రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛాంధ్ర సంస్థ జిందాల్‌ ఐటీఎఫ్‌ మరియు ఆంటోనీ లారా సంస్థలతో...

Read moreDetails

ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో...

Read moreDetails

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌ సావిత్రి జిందాల్ నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల...

Read moreDetails

మోడీ-ట్రంప్ భేటీతోనే వాణిజ్య చర్చలు ప్రారంభమవుతాయా

ఇంటర్నెట్ డెస్క్:భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతినిధులు అనేక సార్లు భేటీ అయినప్పటికీ, ఇప్పటివరకు ఏకాభిప్రాయం సాధించలేదు. అయితే, ఈ ఒప్పందం...

Read moreDetails
Page 2 of 4 1 2 3 4

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News