Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో భారీ క్షీణత

ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 2025-26 మార్చి త్రైమాసికంలో రూ.220.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,593.9...

Read moreDetails

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలతో దూసుకెళ్తున్నాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. వరుసగా నాలుగో సంవత్సరం లాభాల్లో కొనసాగుతూ మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర...

Read moreDetails

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమైతే...

Read moreDetails

వడ్డీ రేట్లు, పెట్రోలు ధరలు పెరిగే అవకాశం – హెచ్‌ఎస్‌బీసీ హెచ్చరిక

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం మరియు ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్ ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక వెల్లడించింది. 2026-27లో దేశ జీడీపీ వృద్ధి...

Read moreDetails

చమురు సంస్థలకు రూ.లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశం – కేంద్రమంత్రి హెచ్చరిక

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా...

Read moreDetails

పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు – జువెలర్స్ ఫెడరేషన్ హెచ్చరిక

దేశీయంగా పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే దాదాపు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ఆందోళన వ్యక్తం...

Read moreDetails

కిసాన్ వికాస్ పత్రతో దీర్ఘకాలంలో భారీ లాభాలు

India Post ద్వారా అందుబాటులో ఉన్న Kisan Vikas Patra పథకం ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఈ స్కీమ్‌లో పెట్టిన డబ్బు నిర్దిష్ట కాలానికి రెట్టింపు అవుతుంది....

Read moreDetails

కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

Canara Bank 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.4,506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...

Read moreDetails

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

దేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 2025 సెప్టెంబర్ నాటికి భారీగా పెరిగాయి. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రకారం, ఈ పెట్టుబడులు 67% పెరిగి రూ.7.7...

Read moreDetails

ఎయిరిండియాలో క్రమశిక్షణ చర్యలు.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు

నైతికత, సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో గత మూడేళ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఉద్యోగులు...

Read moreDetails

బ్యాటరీ టెక్నాలజీలో స్వయం సమృద్ధి లక్ష్యం..

విద్యుత్‌ వాహనాలు (EV), బ్యాటరీ సాంకేతికత రంగాల్లో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చే దిశగా టాటా గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లు భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఈ రెండు...

Read moreDetails

ఏడాది పాటు గోల్డ్ కొనొద్దు.. ఆర్థిక స్థిరత్వం కోసం మోదీ సూచన

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా...

Read moreDetails

నిత్యావసరాల ధరలపై మళ్లీ భారం.. FMCG కంపెనీల ధరల పెంపు సంకేతాలు

ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్‌పై మరింత భారం...

Read moreDetails

టైటన్ కంపెనీ లాభం రూ.1,179 కోట్లు నమోదు చేసింది.

ఆభరణాలు, వాచీల తయారీ సంస్థ టైటన్ మార్చి త్రైమాసికంలో రూ.1,179 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో...

Read moreDetails

‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’.. ఈ బ్రాండ్‌ చాలా స్ట్రాంగ్ గురూ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ జాబితాలో ఫెరారీ,...

Read moreDetails

ట్రంప్‌నకు ‘ట్రూత్‌’ కష్టాలు.. 400 మిలియన్‌ డాలర్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. దీనికి మాతృ సంస్థ అయిన ‘ట్రంప్...

Read moreDetails

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 107 శాతం వృద్ధితో 72,665 కార్లను విక్రయించినట్లు సంస్థ బ్రాండ్‌ డైరెక్టర్‌ Ashish Gupta వెల్లడించారు....

Read moreDetails

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించుకుంటూ భారీ ఆదాయ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు వార్షిక ఆదాయ వృద్ధి సుమారు రూ.200 కోట్ల పరిధిలో ఉండగా, ప్రస్తుతం...

Read moreDetails

ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి భారీ ఊరట కలిగించే కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఈసీఎల్‌జీఎస్‌) 5.0 కింద...

Read moreDetails

ఖర్చుల నియంత్రణలో భాగంగా ఎయిరిండియా కీలక నిర్ణయం

సంస్థలో వ్యయ నియంత్రణ చర్యలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగులకు తాత్కాలికంగా వేతనం లేని సెలవులు ఇవ్వడం, బోనస్‌ల చెల్లింపును వాయిదా వేయడం వంటి అంశాలు...

Read moreDetails

విమానయాన రంగంలో సంచలనం.. 150 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు

చౌక ధరల విమానయాన సేవల్లో ప్రముఖ సంస్థ అయిన AirAsia మరోసారి ప్రపంచ విమానయాన రంగ దృష్టిని ఆకర్షించింది. సంస్థ తాజాగా Airbus తయారు చేస్తున్న ఏ220-300...

Read moreDetails

EV మార్కెట్ దూసుకుపోతోంది.. ఫాడా నివేదిక

విద్యుత్‌ వాహనాల మార్కెట్‌లో భారీ వృద్ధి నమోదైంది. వాహన డీలర్ల సంఘాల సమాఖ్య FADA విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు...

Read moreDetails

భారత్‌తో చర్చలు సానుకూలం.. ఒప్పందం త్వరలోనే

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు దిశగా వేగంగా ముందుకెళ్తోంది. అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి Christopher Landau మాట్లాడుతూ, ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని...

Read moreDetails

అమెరికాలో భారత కంపెనీల భారీ పెట్టుబడులు.. వ్యాపార విస్తరణకు ఊతం

భారత కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. సాంకేతికత, ఔషధ, తయారీ, ఏఐ, ఇంధనం వంటి రంగాల్లో మొత్తం 20.5 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టే...

Read moreDetails

స్వచ్ఛంద విరమణకు భారీ బెనిఫిట్స్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్

సంస్థ కృత్రిమ మేధ (AI)పై దృష్టి పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (VRS) ఆఫర్‌ను ప్రకటించింది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కేర్‌, నగదు...

Read moreDetails

ఏఐ ఆధారిత యాంటీ-డ్రోన్ వ్యవస్థకు రూపకల్పన

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగుగా జెన్ టెక్నాలజీస్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. పెరుగుతున్న డ్రోన్ దాడుల...

Read moreDetails

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభం రూ.5,260 కోట్లు

వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.5,259.91 కోట్లుగా నమోదైంది. గత ఏడాది...

Read moreDetails

శాంసంగ్‌ 1 ట్రిలియన్‌ డాలర్లు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ షేర్లు భారీగా ఎగిసిపడ్డాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 15% పెరుగుదల నమోదు కావడంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్...

Read moreDetails

ట్రావెల్ కోసం పర్సనల్ లోన్‌పై పెరుగుతున్న ఆసక్తి

క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి వ్యక్తిగత రుణాలు సులభంగా లభిస్తున్నాయి. విద్య, వైద్య అవసరాలతో పాటు ఇప్పుడు విహారయాత్రల కోసం కూడా ఈ రుణాలను ఉపయోగించే...

Read moreDetails

ఇంధనం, ఆహారం, ఎరువుల రంగాల్లో అప్రమత్తతకు సూచన

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సరఫరా గొలుసులు మరింత అనిశ్చితంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరుల ధరల్లో...

Read moreDetails

భారత పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరో పెద్ద అడుగు

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలవిద్యుత్ రంగానికి కొత్త ఊతం లభించనుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలకంగా మారుతున్నాయి....

Read moreDetails

భారత తయారీ రంగంలో స్వల్ప వృద్ధి నమోదు

తయారీ రంగంలో స్వల్ప వృద్ధి నమోదైనప్పటికీ, భవిష్యత్‌పై మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ నిలకడగా ఉండటం పరిశ్రమలకు ఊతమివ్వగా, అంతర్జాతీయ...

Read moreDetails

ముడి చమురు కొరతతో 30 రంగాలపై ప్రభావం

ప్రపంచాన్ని కుదిపేస్తున్న పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఇప్పుడు గ్లోబల్‌ ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి మీదుగా సరుకు రవాణాలో అంతరాయాలు ఏర్పడటంతో ముడి...

Read moreDetails

దేశీయ కార్ల మార్కెట్లో మారుతీకి 42% వాటా

దేశీయ కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత విపణిలో 42% మార్కెట్‌ వాటాను సాధించింది. గత ఏడాది 39%...

Read moreDetails

డీమార్ట్‌కు లాభాల జోరు.. రూ.656 కోట్ల నికర లాభం

డీమార్ట్ పేరిట రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో...

Read moreDetails

ఇంధన సంక్షోభం షాక్‌.. అన్ని సర్వీసులు నిలిపేసిన Spirit Airlines

ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఇంధన ధరల కారణంగా పలు విమానయాన సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకుంటుండగా.. మరికొన్ని...

Read moreDetails

హైదరాబాద్‌లోకి ఇవానా జువెల్స్ ప్రవేశం

జిందాల్ గ్రూప్‌కు చెందిన ఆభరణాల సంస్థ ఇవానా జువెల్స్ హైదరాబాద్‌లోకి విస్తరించింది. ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలతో రూపొందించిన విలాసవంత ఆభరణాలకు ప్రత్యేకత కలిగిన ఈ బ్రాండ్, దేశీయ...

Read moreDetails

ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ వేతన ప్యాకేజీ – రూ.15 లక్షల కోట్ల విలువ

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు సుమారు 158 బిలియన్ డాలర్ల (భారత...

Read moreDetails

ఏప్రిల్‌లో ₹60,847 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మిన విదేశీ మదుపర్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) సుమారు ₹60,847...

Read moreDetails

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు – రూ.2.43 లక్షల కోట్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ పెంపు

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి....

Read moreDetails

ఇన్విక్టో సహా ఇతర మోడళ్లపై భారీ తగ్గింపు.. రూ.2.15 లక్షల వరకు ప్రయోజనం పొందే ఛాన్స్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపీవీ కేటగిరీకి చెందిన ఇన్విక్టోపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలను...

Read moreDetails

ఒపెక్‌ నుంచి యూఏఈ ఎగ్జిట్‌.. భారత్‌కు మంచిదే!

చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, ఒపెక్‌+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీనివల్ల ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ఎలాంటి...

Read moreDetails

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ కుదిరింది

భారత్-న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే...

Read moreDetails

అమెరికా సంస్థ ‘ఆర్గానన్‌’ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా

భారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్‌కేర్‌ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను...

Read moreDetails

యూఏఈ సంచలన నిర్ణయం… 50% ప్రభుత్వ సేవలు ఏఐతో నిర్వహణ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వ సేవలను కృత్రిమ మేధ (AI) ఆధారంగా మార్చడం ద్వారా...

Read moreDetails

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 12.5% తగ్గింపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 మార్చి త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమ పనితీరు చూపించింది. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా నికర లాభం 12.5%...

Read moreDetails

ఆంథ్రోపిక్‌లో గూగుల్ భారీ పెట్టుబడి… ఏఐ రంగంలో సంచలనం

కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఆంథ్రోపిక్ ఒక కీలక ప్లేయర్‌గా మారుతోంది. ఈ సంస్థలో గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టడం టెక్ ప్రపంచంలో...

Read moreDetails

మెటా, మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్‌లు… 23,000 ఉద్యోగాలు రద్దు

టెక్ రంగంలో పెరుగుతున్న పోటీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల వేగవంతమైన విస్తరణ కారణంగా మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ వ్యాపార నమూనాల్లో కీలక...

Read moreDetails

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

భారత విమానయాన రంగం భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ తెలిపారు. 2030 నాటికి దేశంలో...

Read moreDetails
Page 3 of 13 1 2 3 4 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News