Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

భారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలు

దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత పెంచడంతోపాటు స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం...

Read moreDetails

ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకు.. వ్యవస్థాపకులే మార్గదర్శకులు

కొత్త ఆలోచనను వ్యాపార అవకాశంగా మార్చి, సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థను విజయవంతంగా ముందుకు నడిపించే వారే వ్యవస్థాపకులు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు.. దానికి ఒక...

Read moreDetails

జెన్‌ జీ.. పెట్టుబడుల్లో జాగ్రత్త

జెన్‌ జీ తరం ఆర్థిక విషయాల్లో గత తరాలతో పోలిస్తే ముందుగానే అవగాహన పెంచుకుంటోంది. ఉద్యోగం ప్రారంభించిన కొద్దికాలానికే పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెడుతోంది. అయితే ఇదే...

Read moreDetails

కుటుంబ భద్రతకు బీమానే తొలి కవచం

వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో బీమాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని యాక్సిస్‌ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సుమిత్‌ మదన్‌ అన్నారు. బీమాను...

Read moreDetails

స్మార్ట్‌ఫోన్లకు షాక్‌.. ధరలు మరింత పెంపు!

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై విడిభాగాల ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ల ధరలు భారీగా పెరగడంతో ప్రముఖ మొబైల్‌ తయారీ...

Read moreDetails

భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్‌.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న స్టార్‌లింక్‌.. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ...

Read moreDetails

టాటా కార్లకు షాక్‌.. సెప్టెంబర్‌ నుంచి ధరలు పెంపు

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సంస్థ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.25,000 వరకు...

Read moreDetails

బంగారు రుణాల మార్కెట్‌లోకి మరో దిగ్గజం.. భారీ విస్తరణకు ఆదిత్య బిర్లా ప్లాన్‌

బంగారు రుణాల మార్కెట్‌లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ అడుగుపెడుతోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. పెరుగుతున్న గోల్డ్‌ లోన్‌ డిమాండ్‌ను దృష్టిలో...

Read moreDetails

ధరల పెరుగుదలపై కన్ను.. వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆహార వస్తువులు, ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ ఊపందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ.. వడ్డీ రేట్ల విషయంలో ప్రస్తుతానికి వేచి చూసే ధోరణినే అవలంబించాలని రిజర్వ్‌ బ్యాంక్‌...

Read moreDetails

అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాకు కొత్త రూల్స్‌.. ఇవి తెలుసుకోండి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం State Bank of India (ఎస్‌బీఐ) బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు కీలక మార్పులు చేసింది. అక్టోబర్‌ 1...

Read moreDetails

ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? రిఫండ్‌ ఆలస్యం కావడానికి కారణాలు ఇవే

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన తర్వాత రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరికి రిటర్న్‌ ప్రాసెస్‌ అయిన వెంటనే రిఫండ్‌ అందుతున్నప్పటికీ.. మరికొందరి...

Read moreDetails

బ్యాంకు నిర్లక్ష్యంతో నష్టం జరిగిందా? రూ.30 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం

బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో లోపాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఖాతాదారులకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త రిజర్వ్‌ బ్యాంక్‌...

Read moreDetails

డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్‌లో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని...

Read moreDetails

స్టార్టప్‌ పథకాలన్నీ ఒకే వేదికపైకి.. 50 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళిక

దేశంలో అంకుర సంస్థలు, కొత్త కంపెనీలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు సృష్టించవచ్చని మేధో...

Read moreDetails

టాటా సన్స్‌ ఏజీఎమ్‌కు ఊహించని అడ్డంకి.. క్వోరమ్‌ లేక వాయిదా

టాటా సన్స్‌ 108వ యాన్యువల్‌ జనరల్‌ మీటింగ్‌ (ఏజీఎమ్‌) అనూహ్యంగా వాయిదా పడింది. అవసరమైన క్వోరమ్‌ లేకపోవడంతో మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కంపెనీ...

Read moreDetails

బంగారం ట్రేడింగ్‌లో దూసుకెళ్తున్న భారత్‌.. రోజువారీ టర్నోవర్‌ రూ.2.22 లక్షల కోట్లు

భారత్‌లో పసిడి డెరివేటివ్స్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల నుంచి రక్షణ పొందేందుకు రిటైల్‌ మదుపర్లు, సంస్థలు, వ్యాపారులు ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు....

Read moreDetails

జేన్‌స్ట్రీట్‌కు భారీ షాక్‌.. రూ.1.25 లక్షల కోట్ల దెబ్బ!

జేన్‌స్ట్రీట్‌కు ఈ పరిణామం మరోసారి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారత మార్కెట్‌లో ట్రేడింగ్‌ విధానాలపై సెబీ చర్యలు ఎదుర్కొన్న ఈ సంస్థ.. అమెరికాలో తాను పెట్టుబడి పెట్టిన...

Read moreDetails

వార్‌ ఎఫెక్ట్‌.. కోల్గేట్‌ ధరలకు రెక్కలు!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం రోజువారీ వినియోగ వస్తువులపైనా పడుతోంది. ముడిసరుకుల ధరలు, సరఫరా వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్గేట్‌-పామోలివ్‌ కీలక...

Read moreDetails

సరిహద్దుల్లో శత్రు డ్రోన్ల వేట.. హైదరాబాద్‌ సంస్థకు రూ.155 కోట్ల ఆర్డర్లు

సరిహద్దుల్లో శత్రు డ్రోన్ల ముప్పును అరికట్టేందుకు భారత్‌ మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంద్రజాల్‌ అటానమస్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌కు కేంద్ర హోం...

Read moreDetails

కోల్గేట్‌ వినియోగదారులకు షాక్‌.. త్వరలో ధరలు పెంపు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం సామాన్య వినియోగదారులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్గేట్‌-పామోలివ్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు...

Read moreDetails

90 నిమిషాల్లోనే ఫుల్‌.. సన్‌షైన్‌ పిక్చర్స్‌ ఐపీఓకు అదిరిపోయే స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ విపుల్‌ షాకు చెందిన సన్‌షైన్‌ పిక్చర్స్‌ ఐపీఓకు మదుపర్ల నుంచి తొలిరోజే భారీ స్పందన లభించింది. మంగళవారం...

Read moreDetails

బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్య సాధనలో బ్యాంకింగ్‌ రంగం పాత్రను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. బ్యాంకింగ్‌ రంగ భవిష్యత్‌ ప్రణాళికలు, అవసరమైన...

Read moreDetails

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

క్యాబ్‌, ఆటో, బైక్‌ రైడ్‌లను బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను ముందస్తుగా టిప్‌ ఇచ్చేలా ప్రోత్సహించే విధానానికి కేంద్రం చెక్‌ పెట్టింది. రైడ్‌ను అంగీకరించడానికి లేదా పూర్తిచేయడానికి...

Read moreDetails

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ రూ.4,085 కోట్ల ఆదాయంపై రూ.148 కోట్ల నికరలాభాన్ని...

Read moreDetails

చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరితో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను మరోసారి నియమించాలని కోరబోనని...

Read moreDetails

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం పూర్తైన తర్వాత తాను పునర్నియామకం కోరబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో టాటా...

Read moreDetails

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్,...

Read moreDetails

పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు.. 5 ఐపీఓలతో మార్కెట్‌ కళకళ

ఈ వారం దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి నెలకొననుంది. మొత్తం ఐదు కంపెనీలు తమ తొలి పబ్లిక్‌ ఆఫర్లతో మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఐదు...

Read moreDetails

EPFO పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింకులతో జాగ్రత్త.. సైబర్‌ మోసాలపై అలర్ట్‌

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ఓ సేవలను వినియోగిస్తున్న చందాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ EPFO సూచించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు, లింకులను...

Read moreDetails

పేటీఎం లాభాల అంచనాలు పెంచిన బెర్న్‌స్టీన్‌.. షేరుకు భారీ డిమాండ్‌

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో భారీగా పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో షేరు 9 శాతానికి పైగా లాభపడి రూ.1,573.50...

Read moreDetails

డీఎల్‌ఎఫ్‌ ‘ది డాలియాస్‌’లో భారీ విక్రయం.. పెంట్‌హౌస్‌ ధర రూ.271 కోట్లు

గురుగ్రామ్‌లోని విలాసవంతమైన గృహ సముదాయంలో ఓ పెంట్‌హౌస్‌ ఏకంగా రూ.271 కోట్లకు విక్రయమైంది. స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ ఈ భారీ విలువైన డీల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం....

Read moreDetails

హిందాల్కోకు భారీ లాభాలు.. క్యూ1లో 75% జంప్‌

ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.7,013...

Read moreDetails

యూపీఐ చెల్లింపులపై రుసుములు ఉండవు.. స్పష్టం చేసిన ఫోన్‌పే

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారంతో వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనకు ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌ స్పష్టత ఇచ్చారు. భారతీయ వినియోగదారులు యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత...

Read moreDetails

విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు

గూగుల్‌ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో నిర్మిస్తున్న భారీ డేటా కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి. అదానీ గ్రూప్‌, అంతర్జాతీయ డేటా సెంటర్‌ ఆపరేటర్‌...

Read moreDetails

ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి తన ఆర్థిక బలాన్ని చాటుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి...

Read moreDetails

మెటాకు భారీ జరిమానా.. మైనర్ల మానసిక ఆరోగ్యానికి $567 మిలియన్లు

సోషల్ మీడియా వినియోగం మైనర్ల మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి మెటాకు అమెరికాలోని న్యూమెక్సికో కోర్టు భారీ జరిమానా విధించింది. బాధిత చిన్నారుల చికిత్సతో పాటు...

Read moreDetails

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు.. రూ.299 ప్లాన్ ఇక అందుబాటులో లేదు

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జి పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేసింది. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ...

Read moreDetails

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన స్కూటర్‌ శ్రేణి ధరలను సవరించింది. పెట్రోల్‌ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలను కూడా...

Read moreDetails

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్రవ్య పరపతి విధాన...

Read moreDetails

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

అంతర్జాతీయ కమొడిటీలు, ఇంధన ధరలు పెరగడం ప్రభావంతో దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం జూన్‌లో స్వల్పంగా పెరిగింది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 9.68...

Read moreDetails

ఎల్‌ఐసీ షేర్లకు భారీ షాక్‌.. 9 శాతం పతనం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో భారీగా క్షీణించాయి. ఒక దశలో దాదాపు 9 శాతం వరకు పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో...

Read moreDetails

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం 36% వృద్ధి

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.37 కోట్ల...

Read moreDetails

ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన

ముంబయి: కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల...

Read moreDetails

అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక ఈటీ ఫ్యామిలీ బిజినెస్‌ అవార్డు

దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థ Apollo Hospitals Enterprise Limitedకు ఈ ఏడాది ఎకనమిక్‌ టైమ్స్‌ ఫ్యామిలీ బిజినెస్‌ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ‘ఫ్యామిలీ...

Read moreDetails

జులైలో యూపీఐ దూకుడు.. రూ.29.88 లక్షల కోట్ల లావాదేవీలు

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం మరింత వేగంగా విస్తరిస్తోంది. జులైలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా రికార్డు స్థాయిలో 23.66 బిలియన్‌ లావాదేవీలు జరిగాయి. వీటి...

Read moreDetails

కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

కో-లొకేషన్‌ కేసులకు పరిష్కారం దిశగా ఎన్‌ఎస్‌ఈ.. సెబీకి రూ.1,491 కోట్ల చెల్లింపు చాలా ఏళ్లుగా కొనసాగుతున్న కో-లొకేషన్‌ కేసులను పరిష్కరించుకునేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) సెబీకి...

Read moreDetails

ఆర్థిక సేవల వైపు పతంజలి అడుగులు.. బీమా కంపెనీ కొనుగోలుకు సిద్ధం

ఆయుర్వేదం, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులతో గుర్తింపు పొందిన పతంజలి ఆయుర్వేద్‌ ఇప్పుడు బీమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మ్యాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు పతంజలి,...

Read moreDetails

పన్ను వసూళ్లలో కొత్త రికార్డు.. జీఎస్టీ కలెక్షన్లు భారీగా పెరుగుదల

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయి. జులై నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని...

Read moreDetails

మారుతీకి ముడిసరుకు సెగ.. నికర లాభంలో తగ్గుదల

దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రికార్డు స్థాయికి చేరినా.. పెరిగిన ముడిసరుకు వ్యయాలు నికర...

Read moreDetails

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

ప్రపంచ ఉత్పాదకత, తయారీ రంగాల్లో భారత్‌ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎంపిక చేసిన...

Read moreDetails
Page 3 of 19 1 2 3 4 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News