India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

Hyderabad: రాజేంద్రనగర్‌లో ఆక్రమణల పై పెద్ద కార్యాచరణ

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్‌ 1, 2 లో ఆక్రమణలు తొలగించబడ్డాయి. 4 పార్కులు, 19,878 గజాలు భూమిని ఆక్రమణదారుల నుంచి...

Read moreDetails

వనపర్తి జిల్లా: బాల్యవివాహాలపై కఠిన ఆంక్షలు

వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టే ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు మరియు వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు....

Read moreDetails

ఇంటర్న్‌షిప్ అవకాశాలు (తాజా)

ఎల్‌ఎల్‌ఎమ్‌ఓపీస్ ఇంజినీర్ సంస్థ: హూమన్ డిజిటల్ LLP నైపుణ్యాలు: క్లౌడ్ కంప్యూటింగ్, డెవోప్స్, పైతాన్, డాకర్, ఎల్‌ఎల్‌ఎంఓపీస్, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ స్టైపెండ్: ₹15,000–20,000 గడువు: అక్టోబరు...

Read moreDetails

భారతదేశ చరిత్ర:

లార్డ్ వేవెల్ ప్రతిపాదనలు అనేవి 1945లో భారతదేశ రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి వైస్రాయ్ లార్డ్ వేవెల్ ప్రతిపాదించిన ప్రణాళికలు. ఈ ప్రతిపాదనలలో ముఖ్యమైనవి: గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పునర్నిర్మాణం,...

Read moreDetails

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్‌

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ (అభయ్‌) బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను అధికారులకు...

Read moreDetails

BIG BREAKING: దీపావళి వేళ గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశ రాజధాని న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కె. వినోద్‌...

Read moreDetails

Stock Market Today: లాభాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, మదుపర్ల కొనుగోళ్లు సూచీలకు ఊతమిచ్చాయి. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్‌ 320 పాయింట్లు...

Read moreDetails

Bihar Elections: ఏడీఆర్ నివేదిక – బిహార్‌లో అత్యంత ధనిక ఎమ్మెల్యే నీలం దేవి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరులో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194...

Read moreDetails

Student Suicides: ఐఐటీ, ఐఐఎంలపై సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 14:విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలపై...

Read moreDetails

Bihar Elections: బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను – ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం

పట్నా:బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. ఈసారి తాను ఎన్నికల్లో...

Read moreDetails

మార్ట్‌లెట్‌ మిస్సైల్స్‌: ఆర్మీకి చేరిన నిరంతర ప్రయాణం చేసే ‘మార్ట్‌లెట్‌’. దీని ప్రత్యేకత ఏమిటి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సైన్యానికి త్వరలో మరో ఆధునిక ఆయుధం చేరనుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్‌-యూకే మధ్య ముఖ్య ఒప్పందం కుదిరింది....

Read moreDetails

పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందితే విమాన ప్రయాణం.

ఈటీవీ భారత్‌: చదువులో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్ జిల్లా ముసుర్‌పుట్ట గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు...

Read moreDetails

విద్యుత్ రక్షక్‌: భారత సైన్యం కోసం ‘విద్యుత్ రక్షక్‌’పై పేటెంట్‌ పొందింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ఆర్మీకి చెందిన సమగ్ర జనరేటింగ్‌, మానిటరింగ్‌, ప్రొటెక్షన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ‘విద్యుత్‌ రక్షక్‌’ కు కేంద్రం పేటెంట్‌ హక్కు మంజూరు చేసింది....

Read moreDetails

భారతంలో సూర్యరశ్మి అస్తమించే సమయం తగ్గుతోంది.

దిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతోందని ఓ అధ్యయనం తెలిపింది. హిమాలయ ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో సగటున ఏడాదికి సూర్యరశ్మి పడే...

Read moreDetails

ప్రధానమంత్రి మోడీ: మన సంబంధం.. స్థిరమైన ఆదర్శం

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత–బ్రిటన్ సంబంధాలను ప్రపంచ సుస్థిరత మరియు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంలా నిలిచేలా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ అనిశ్చితి...

Read moreDetails

వివాహితలు ఆధార్ కార్డులో ఇంటిపేరు ఎలా మార్చుకోవాలి ?

వివాహం తర్వాత భారతదేశంలోని మహిళలు సాధారణంగా తమ ఇంటిపేరును భర్త ఇంటిపేరుతో మార్చుకుంటారు. అయితే, ఆధార్ కార్డులో పాత ఇంటిపేరు అలాగే ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి....

Read moreDetails

సైన్యంలో దేహదారుణ్యానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు

దిల్లీ: సైన్యంలోని వివిధ ర్యాంకుల్లో పోరాట సంసిద్ధతను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా సిబ్బంది దేహదారుఢ్య నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. ఈ మేరకు అగ్నివీరుల నుంచి ఉన్నతాధికారుల వరకూ...

Read moreDetails

కేరళ: సింగిల్‌ పిలర్ ఫ్లైఓవర్ – కేరళ ప్రత్యేకత

కేరళలో నిర్మించిన దక్షిణ భారతంలోనే అతిపెద్ద సింగిల్‌ పిల్లర్‌ ఫ్లైఓవర్‌ త్వరలో అధికారికంగా ప్రారంభం కానుంది. కాసర్‌గోడ్‌ జిల్లా తలాపాడి-చెంగాలా జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా...

Read moreDetails

శబరిమల వ్యవహారంపై దృష్టి మరలించడానికి, నటులను లక్ష్యంగా చేసుకున్నారన్న సురేష్ గోపి ఆరోపణలు.

ఇంటర్నెట్‌డెస్క్‌: కేరళలో శబరిమల ఆలయంలో బంగారు విగ్రహాల తాపం, బరువు తగ్గడం విషయంలో ఇటీవల వివాదాస్పద పరిస్థితులు వచ్చాయి. ఈ అంశంపై నటుడు మరియు కేంద్ర మంత్రి...

Read moreDetails

జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయండి.

దిల్లీ: హిమపాతాన్ని దాటివెళ్ళి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఏ పరిస్థితులు...

Read moreDetails

పాక్ ప్రకారం, భారత్‌తో జరిగిన ఘర్షణలో వారు ఉపయోగించిన చైనా ఆయుధాలు ఆశించిన విధంగా పనిచేశాయని పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి అనంతరం భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణలో పాక్ వాదనలకు కొత్త మలుపు వచ్చింది. భారత్ (India)కు చెందిన బ్రహ్మోస్ క్షిపణులు, గగనతల...

Read moreDetails

ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయాలు …

పోలింగ్లో 17 మార్పులు.. బిహార్ ఎన్నికల నుండి స్టార్ట్. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు...

Read moreDetails

‘బుల్లిపెట్టెలో’ బూచాళ్లు — లింకుల ద్వారా మోసం: జాగ్రత్త పడండి

నవ్వులా కనిపించే వాట్సప్‌ లింకులు, అందమైన ఆఫర్లు మారిపోయి మీ ఖాతా ఖాళీ చేయడానికి సాధనంగా మారుతున్నాయి. షేర్ చేసిన ఒక స్క్రీన్‌ అంటకే మీరు మీనే...

Read moreDetails

అగ్రిటూరిజం: పల్లె జీవిత సౌందర్యం

పచ్చని పొలాల మధ్య నడుస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తామా?మట్టి దారులపై ఎద్దుల బండిపై విహరిద్దామా?మంచె మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోదామా? ఇలాంటి అనుభవాలను అందించే వ్యవసాయ పర్యాటకాన్ని...

Read moreDetails

బాలయోగి చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి...

Read moreDetails

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో అవకాశం

యూపీఎస్‌కు మారేందుకు గడువు పొడిగింపు దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృత పింఛను పథకం(యూపీఎస్‌) ఎంచుకునేందుకు గడువును ఆర్థిక శాఖ నవంబరు 30 వరకూ పొడిగించింది. ఇందుకు...

Read moreDetails

పరిశోధనలను విస్మరించలేము: రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశ రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను పెంపొందించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. డిఫెన్స్‌ అకౌంట్స్‌...

Read moreDetails

ఒలింపియన్‌ మహమ్మద్‌ షాహిద్‌ ఇల్లు కూల్చివేత

వారణాసి: హాకీ మాజీ ఆటగాడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒలింపియన్‌ దివంగత మహమ్మద్‌ షాహిద్‌ ఇంటిలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణలో అధికారులు కూల్చివేశారు. ఇది కాస్తా...

Read moreDetails

భాజపా సీనియర్‌ నేత విజయ్‌ మల్హోత్రా కన్నుమూత

దిల్లీలో మంగళవారం విజయ్‌కుమార్‌ మల్హోత్రా పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ దిల్లీ: భాజపా సీనియర్‌ నేత, దిల్లీలో పార్టీ మొదటి అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ మల్హోత్రా (93)...

Read moreDetails

స్వాతంత్య్ర సమరయోధులు, ఆరెస్సెస్‌పై బోధనలు

దిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌), స్వాతంత్య్ర సమరయోధులు వంటి అంశాలపై త్వరలో దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనలు జరగనున్నాయి. ‘రాష్ట్రనీతి’ పేరుతో 1 నుంచి...

Read moreDetails

బెయిలు మంజూరీలో లొసుగులు.. జడ్జీలకు పునశ్చరణ దండన విధించిన సుప్రీం

దిల్లీ: దాదాపు రూ. 2 కోట్ల మేర మోసం చేసిన ఒక వివాహిత జంటకు లోపభూయిష్టమైన రీతిలో బెయిలు మంజూరు చేయడం ద్వారా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన...

Read moreDetails

బ్రహ్మజెముడే వారికి మంచి శకునం

అస్సాంలోని బోడో తెగ ప్రజలు ఇంటిని నిర్మించే ముందు అందుకోసం ఎంపికచేసిన స్థలంలో బ్రహ్మజెముడు మొక్క నాటుతారు. అది మొగ్గ తొడిగినచోటే ఇల్లు కడతారు. వెదురుతో వీరు...

Read moreDetails

 పోగొట్టుకున్న ఫోన్‌ దొరుకుతుందిలా…!

ఈనాడు, దిల్లీ: ఇప్పటివరకూ వినియోగదారులు పోగొట్టుకున్న 6 లక్షల మొబైల్‌ ఫోన్లను సంచార్‌సాథీ యాప్‌/ పోర్టల్‌ ద్వారా రికవరీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంగళవారం వెల్లడించింది....

Read moreDetails

పేదల జీవితాల్లో మార్పులకు ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి: ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. దిల్లీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈసందర్భంగా...

Read moreDetails

పరిశోధనలను విస్మరించలేము: రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశ రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను పెంపొందించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. డిఫెన్స్‌ అకౌంట్స్‌...

Read moreDetails

మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం.. కుమార్తెను కడతేర్చిన తండ్రి

వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్‌కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ...

Read moreDetails

ఇన్సురెన్స్ డబ్బుల కోసం దారుణం.. కుటుంబాన్ని చంపేసి..

పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత...

Read moreDetails

బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల జోరు: 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం పచ్చజెండా!

దిల్లీ: త్వరలో బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ లను ప్రతిపాదించే బిల్లు ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని...

Read moreDetails

నోయిడాలో విషాదం:  దివ్యాంగుడైన కొడుకుతో కలిసి భవనం పైనుంచి దూకిన తల్లి.

మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు (Mentally-Ill Son) బాధను చూడలేక, తమ కోసం కష్టపడుతున్న భర్తకు  భారంగా మారలేక ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడితో...

Read moreDetails
Page 21 of 21 1 20 21

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News