India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి: ఘనంగా నివాళులు

జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఆయనకు నివాళులు అర్పించారు.నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు ఫూలే చిత్రపటానికి/విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం ప్రకటించారు.ఈ...

Read moreDetails

రైలులో ప్రయాణించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో దగ్గరయ్యే ప్రయత్నంలో వందే భారత్ రైలులో ప్రయాణించారు. గాంధీనగర్ నుంచి వల్సాడ్ వరకు ఆయన టీంతో కలిసి ప్రయాణించగా,...

Read moreDetails

ప్రధాన మంత్రి మోదీ: ఆ క్షణాలు ఇప్పటికీ మరిచిపోలేనివి – దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇందులో పౌరులుగా తమ కర్తవ్యాలను నిర్వర్తించడం ముఖ్యమని, బలమైన ప్రజాస్వామ్యం కోసం అవి...

Read moreDetails

అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం… కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. బాలరాముడికి అంకితమైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడి పై కాషాయ...

Read moreDetails

జస్టిస్‌ సూర్యకాంత్‌ నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం

దిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సూర్యకాంత్‌ (Justice Surya Kant) సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది....

Read moreDetails

దిల్లీ బ్లాస్ట్: ఉగ్రవాద డాక్టర్‌కు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు చేరాయి

దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, అప్పటి సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్‌ నబీకి పాక్‌ నుంచి ఉగ్ర సంస్థలు బాంబు తయారీ శిక్షణ కోసం...

Read moreDetails

క్వారీ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరు వరకు పెరిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ఓబ్రా ప్రాంతంలో క్వారీ కూలిన ఘటనలో, మరో ఐదు మృతదేహాలను వెలికితీసి, మృతుల సంఖ్య ఆరుకు చేరిందని అధికారులు సోమవారం తెలిపారు. మృతులను...

Read moreDetails

16వ ఆర్థిక సంఘం నివేదికను రాష్ట్రపతి వద్ద సమర్పించారు.

అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026–31 మధ్యకాలంలో రాష్ట్రాలకు కేటాయించే ఆర్థిక వనరులపై నివేదికను సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం...

Read moreDetails

ఇరాన్‌ వెళ్లే భారతీయుల కోసం కేంద్రం సూచన: దోపిడీలు, కిడ్నాప్‌లకు గురవవద్దు

భారతీయుల కోసం ఇరాన్‌లో వీసా రహిత ప్రయాణం ఆగుతోంది. ఇరాన్‌ ప్రభుత్వం ఈ సదుపాయాన్ని నవంబర్‌ 22 నుండి నిలిపివేస్తుందని ప్రకటించింది. దీనికి అనుగుణంగా కేంద్రం భారతీయుల...

Read moreDetails

“ఒకప్పుడు చైనాకు అడ్డుగా నిలిచిన 118 పర్వతాలు… నిజం ఎంతో ఆలస్యంగా బయటపడింది!”

1963, జనవరి 27. దిల్లీ నేషనల్ స్టేడియంలో లతా మంగేష్కర్ "ఏ మేరీ వతన్ కే లోగో" పాట పాడగానే అక్కడున్నవారి కళ్లలో నీళ్లు ఉప్పొంగాయి. 1962...

Read moreDetails
Page 58 of 72 1 57 58 59 72

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist