India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

శబరిమల యాత్రలో వైసీపీ నేతల బ్యానర్లు వివాదానికి దారి—భక్తుల ఆగ్రహం

శబరిమలకు బయలుదేరిన సమయంలో “జగన్ 2.0” బ్యానర్లు ప్రదర్శించడంతో వివాదం చెలరేగింది. యాత్ర సందర్భంగా “జై జగన్” నినాదాలు వినిపించడం భక్తుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అనకాపల్లి జిల్లా...

Read moreDetails

మలిసంధ్య సమయంలో మధ్యమావతి రాగంలో సంగీతం.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని ‘భాత్‌ఖండే సంగీత విశ్వవిద్యాలయం’ పదవీ విరమణ వయసులో ఉన్న వృద్ధులకు రెండో ఇల్లు‌గా మారింది. 60 నుండి 85 ఏళ్ల వయస్సు కలిగిన...

Read moreDetails

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్ అనుభవాలను సారాంశంగా చెప్పినట్టు ప్రధాని.

ముంబయి–అహ్మదాబాదు బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ అనుభవాలను సంక్షిప్తంగా నమోదు చేయాలని, తదుపరి ఇతర ప్రాజెక్టుల్లో ఉపయోగపడతాయని ప్రధాని మోదీ సూచించారు. గుజరాత్‌ సూరత్‌లో...

Read moreDetails

రోహిణి ఆచార్య: నన్ను అనాథగా మిగిలిపెట్టారు

డబ్బు, పార్టీ టికెట్ కోసం తాను తండ్రికి మురికి కిడ్నీని దానం చేశానని ఆరోపిస్తున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన...

Read moreDetails

డెల్హీ బ్లాస్ట్: ఆరు నగరాల్లో ఉగ్రవాద నెట్‌వర్క్‌పై ‘మేడమ్ సర్జన్‌’ ద్వారా ‘ఆపరేషన్‌ డీ-6’ కుట్ర!

దిల్లీ బ్లాస్ట్‌ ఘటనపై దర్యాప్తు యంత్రాంగాలు గణనీయంగా పని చేస్తున్నాయి. దర్యాప్తులో ‘మేడమ్ సర్జన్‌’ మరియు ‘డీ-6’ అనే పదాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత ఉగ్రసంస్థలైన జైషే...

Read moreDetails

సౌదీ అరేబియాలో భారతీయుల సజీవదహనం ఘటనపై స్పందించిన ఎస్‌.జైశంకర్

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది, ఇందులో భారతీయ యాత్రికులు 42 మంది సజీవదహనమయ్యారు. మక్కా యాత్ర ముగించి మదీనా వెళ్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌...

Read moreDetails

జమ్మూ కశ్మీర్‌లో ఉప ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు తీవ్ర షాక్ తగిలింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అందులో అధికార పార్టీలు నాలుగు స్థానాల్లో పరాజయమయ్యాయి. భాజపా పరిపాలనలో ఉన్న రాజస్థాన్‌లోని...

Read moreDetails

మర్డర్ కేసులో జైల్లో ఉన్నప్పటికీ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించిన బాహుబలి నాయకుడు అనంత్ సింగ్.

బిహార్ బాహుబలి నేత అనంత్ కుమార్ సింగ్ ప్రస్తుతం మర్డర్ కేసులో జైల్లో ఉన్నప్పటికీ, మొకామా నుంచి అత్యధిక మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల జరిగిన...

Read moreDetails

తుంగభద్ర నీటి కేటాయింపులపై డీకే శివకుమార్ కీలక స్పష్టీకరణ: రెండో పంటకు నీటి విడుదల కష్టమే

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి (ఐసీసీ) సమావేశంలో తుంగభద్ర ఆయకట్టు రైతులకు కీలకమైన స్పష్టత ఇచ్చారు....

Read moreDetails

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించగా, మహాగఠ్‌బంధన్‌ పరాజయం పాలవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.

ఈ ఫలితాలు ఇండియా కూటమితో సహా అందరికీ పాఠమంటూ విజేత నీతీశ్‌కుమార్కు అభినందనలు, పోరాడిన తేజస్వీ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన...

Read moreDetails
Page 59 of 72 1 58 59 60 72

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist