News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన...

Read moreDetails

ఆర్సీబీ కోసం గ్లోబల్ కంపెనీల పోటీ!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ విక్రయం వార్తలు ఇప్పుడు ఐపీఎల్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. స్వీడన్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ EQT గ్రూప్ ఈ...

Read moreDetails

బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ సమయానికి డెలివరీ కాకపోతే వినియోగదారులు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల...

Read moreDetails

స్విస్ ఓపెన్ నుంచి సాత్విక్–చిరాగ్ జోడీ వైదొలుగు!

భారత్‌కు చెందిన స్టార్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి స్విస్‌ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీ నుంచి వైదొలిగింది. సాత్విక్‌ సాయిరాజ్‌కు భుజం...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (14-03-2026)

బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతుల ఖర్చులు, డిమాండ్-సప్లై వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్‌లో...

Read moreDetails

క్రికెట్ వైపు యువతుల దృష్టి.. దేశంలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం!

భారత్‌లో మహిళల క్రికెట్‌ గత కొన్నేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మహిళలు ఈ క్రీడపై చూపుతున్న ఆసక్తి గణనీయంగా పెరిగిందని వెల్లడైంది....

Read moreDetails

2027 వరల్డ్‌కప్‌నే అసలైన పరీక్ష.. గంభీర్‌పై గంగూలీ వ్యాఖ్యలు!

టీమ్‌ఇండియా ఇటీవల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2026ను గెలుచుకుని మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటింది. ఈ విజయంతో భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్‌...

Read moreDetails

2027 వరల్డ్‌కప్ లక్ష్యం.. వన్డేలపై టీమ్‌ఇండియా పూర్తి దృష్టి!

టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో దృష్టి మొత్తం ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌ పై పడింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ టోర్నీకి సన్నద్ధం...

Read moreDetails

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత...

Read moreDetails

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మైదానం వద్ద తెల్లవారుజామున నుంచే భారీ సందడి కనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల...

Read moreDetails
Page 200 of 341 1 199 200 201 341

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist