News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

వ్యవసాయంలో స్మార్ట్ టెక్నాలజీ… డ్రోన్‌తో విత్తనాల ప్రయోగం విజయవంతం..!

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగంగా పెరుగుతోంది. యంత్రాలు, స్మార్ట్ పరికరాల సహాయంతో రైతులు పనులను సులభతరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం...

Read moreDetails

సీఎం పదవి కాలమే నిర్ణయిస్తుంది.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి...

Read moreDetails

మళ్ళీ నవ్వులు పంచేందుకు వచ్చేస్తున్న శివాజీ – లయ.. ‘సాంప్రదాయిని’తో సందడి!

నటుడు శివాజీ, నటి లయ మరోసారి ప్రేక్షకులను నవ్వులతో అలరించేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్...

Read moreDetails

తమిళనాడు ఎన్నికలు భావోద్వేగం.. విజయ్ వ్యాఖ్యలు

కొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’...

Read moreDetails

తెలంగాణ వర్సిటీ హాస్టల్‌లో అర్ధరాత్రి గొడవ… పలువురికి గాయాలు..!!

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఈ...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న పరీక్ష రాసిన తర్వాత కడుపు నొప్పితో...

Read moreDetails

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్‌ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా...

Read moreDetails

ఉండవల్లిలో ‘డిన్నర్ డిప్లొమసీ’.. నెల్లూరు, తిరుపతి నేతలతో సందడి చేసిన మంత్రి లోకేష్

ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన...

Read moreDetails

ఏపీకి బుల్లెట్‌ రైల్‌ అవకాశాలు… విజయవాడ – విశాఖపై దృష్టి..!!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్‌ బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌...

Read moreDetails

ఆత్మీయ కలయిక – వేడుకలా డిన్నర్ మీట్

ఉండవల్లి నివాసంలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్...

Read moreDetails
Page 236 of 338 1 235 236 237 338

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist