News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

కేరళకు కొత్త పేరు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..!!

కేరళ రాష్ట్రానికి అధికారికంగా ‘కేరళం’ (Keralam) అనే పేరు పెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మలయాళ భాషా మూలాలకు అనుగుణంగా రాష్ట్రం పేరును మార్చాలని కేరళ...

Read moreDetails

మేక దొంగతనం అనుమానం..గ్రామస్థుల దాడిలో విద్యార్థి మృతి..!

ఒడిశాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగిలించారన్న అనుమానంతో ఇద్దరు బాలులను గ్రామస్థులు తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు....

Read moreDetails

రికార్డులు బద్దలు కొట్టిన టీ20 ప్రపంచకప్.. జియో హాట్‌స్టార్‌లో 6 కోట్ల మంది లైవ్ వ్యూయర్‌షిప్!

ప్రస్తుత ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ 2026 వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ప్రేక్షకులు ఈ...

Read moreDetails

హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు.. మార్కెట్లలో భారీ నష్టం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి...

Read moreDetails

సంతోషంగా జీవిస్తోందని అసహనం… మాజీ భార్యను హతమార్చిన భర్త..!!

తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ కలహాలు భయానక ఘటనకు దారితీశాయి. తనతో విడిపోయిన మహిళ సంతోషంగా జీవనం సాగిస్తుండటాన్ని తట్టుకోలేక భర్త కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణం...

Read moreDetails

దండపల్లి క్రాస్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన...

Read moreDetails

తెలుగు మీడియాకు మర్యాదపూర్వక విందు.. రష్మిక గురించి విజయ్ క్రేజీ కామెంట్స్!

టాలీవుడ్‌లో ఎంతో కాలంగా అభిమానులను ఆకట్టుకుంటున్న జంట విజయ్ దేవరకొండ – రష్మిక వివాహ వేడుకలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం...

Read moreDetails

టెక్నాలజీ ప్రపంచంలో కొత్త దశ… AIతో ఆర్థిక వ్యవస్థ మార్పు..!

ప్రపంచం వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలోకి అడుగుపెడుతోందని, ఇది కేవలం టెక్నాలజీ అప్‌గ్రేడ్ మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చే రీసెట్ అని జియో...

Read moreDetails

పులుపు పండ్లు జలుబు పెంచుతాయా?.. అసలు నిజం ఇదే

జలుబు చేసినప్పుడు నిమ్మ, నారింజ వంటి పులుపు పండ్లు తింటే జలుబు మరింత పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే చాలామంది ఆ పండ్లను పూర్తిగా మానేస్తారు....

Read moreDetails

ఎన్‌టీపీసీలో భారీ జీతంతో ఉద్యోగాలు..కెమికల్ ఇంజినీర్లకు అవకాశం..!!

దేశంలో ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎన్‌టీపీసీ (NTPC) కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగావకాశాన్ని ప్రకటించింది. గ్రీన్ కెమికల్స్ విభాగంలో ఖాళీగా...

Read moreDetails
Page 235 of 338 1 234 235 236 338

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist