Politics News

జాతీయ , రాష్ట్ర వార్తలు, పార్టీ నిర్ణయాలు, నేతల వ్యాఖ్యలు మరియు తెలుగు రాజకీయ విశ్లేషణలను చదవండి. - Politics

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం శ్రీశైలం బయల్దేరారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం...

Read moreDetails

ప్రధాని మోదీ కర్నూలు పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం...

Read moreDetails

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ రేపు జరపనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...

Read moreDetails

PM Modi శ్రీశైలం పర్యటన షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 7:20కి దిల్లీ నుంచి బయల్దేరి, ఉదయం 9:50కి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుతారు. అక్కడి నుంచి 10:55కి శ్రీశైలం చేరి,...

Read moreDetails

రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారేలా – పల్లె పండగ 2.0

పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి దారి చూపే ప్రణాళికలు పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పంచాయతీరాజ్,...

Read moreDetails

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్‌

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ (అభయ్‌) బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను అధికారులకు...

Read moreDetails

Data Center: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ – ఏపీకి కొత్త డిజిటల్‌ హబ్‌

అమెరికా వెలుపల భారీ పెట్టుబడిగా గూగుల్‌ విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్ర...

Read moreDetails

Bihar Elections: ఏడీఆర్ నివేదిక – బిహార్‌లో అత్యంత ధనిక ఎమ్మెల్యే నీలం దేవి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల హోరులో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194...

Read moreDetails

Bihar Elections: బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను – ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం

పట్నా:బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. ఈసారి తాను ఎన్నికల్లో...

Read moreDetails

మైక్రోసాఫ్ట్ (Microsoft) తర్వాత… ఇప్పుడు Google! చరిత్ర సృష్టించిన తండ్రీ కొడుకులు

1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1998లో మైక్రోసాఫ్ట్ తన...

Read moreDetails

బాలయ్య హిందూపురం థాంక్స్ GST 2 ప్రోగ్రామ్లో ర్యాలీ నిర్వహించారు…..

హిందూపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణకు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. "థాంక్స్ జీఎస్టీ 2" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన...

Read moreDetails

రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సీఆర్డీఏ భవన శుభారంభం

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఆ పునరారంభానికి ప్రతీకగా సీఆర్డీఏ కొత్త కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం)...

Read moreDetails

నిస్వార్థ పోరాట స్ఫూర్తి!

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం, దారపనేని నరేంద్ర బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటన మర్చిపోనిలేనిది , న్యాయం కోసం నిలబడిన నాయకుడి పట్టుదలను, పోరాట...

Read moreDetails

సీఎం చంద్రబాబు: ఎన్నికల్లో పోటీ చేయాల్సింది ప్రజాప్రతినిధులమే, అధికారులు కాదు.

మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అనుమతులు పొందిన సంస్థలు తమ వద్దకే రావడం లేదన్న మంత్రి దుర్గేష్‌ అమరావతి: “ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మనమే, అధికారులు కాదు” అని ముఖ్యమంత్రి...

Read moreDetails

TDP State Media Coordinator – దారపనేని నరేంద్ర బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రజల పక్షాన, పార్టీ శ్రేణుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే మీలాంటి నాయకులు మాకు గర్వకారణం. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… దారపనేని నరేంద్ర...

Read moreDetails

చంద్రబాబు: 13, 14 తేదీల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దిల్లీ పర్యటన

మరావతి: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మరియు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ నెల 13, 14న దిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. 14న, గూగుల్ అనుబంధ...

Read moreDetails

ప్రధానమంత్రి మోడీ: మన సంబంధం.. స్థిరమైన ఆదర్శం

ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత–బ్రిటన్ సంబంధాలను ప్రపంచ సుస్థిరత మరియు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంలా నిలిచేలా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ అనిశ్చితి...

Read moreDetails

జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయండి.

దిల్లీ: హిమపాతాన్ని దాటివెళ్ళి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఏ పరిస్థితులు...

Read moreDetails

KTR: బస్సు రేట్లను తగ్గించడం అవసరం.

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, రాంనగర్‌: హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సమస్యలను పరిష్కరించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక...

Read moreDetails

స్థానిక సంస్థల ఎన్నికలు: ఉదయం నామినేషన్ల స్వీకరణ, సాయంత్రానికి నిలిపివేత.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన గత నెల 29న జారీ చేసిన నోటిఫికేషన్లను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి: అమెరికా విధానాలు ఆర్థిక వృద్ధికి సహకరించాలి

ఈనాడు, హైదరాబాద్‌:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, “అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవి అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత మెరుగు పరచేలా ఉండాలి....

Read moreDetails

చంద్రబాబు పేరుతో మోసం: ఏఐ వీడియో కాల్స్‌తో

తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా!అసలేం జరిగింది? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ల పేర్లను ఉపయోగించి, కృత్రిమ మేధస్సు (AI) సాయంతో...

Read moreDetails

కామినేని తన స్వంత నిధుల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు రూ.8.10 లక్షలు అందజేశారు

కైకలూరు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా కైకలూరు గ్రామ పంచాయతీలో గత ఎనిమిది నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పొందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన...

Read moreDetails

పీపీపీ మోడల్ గురించి జగన్ ప్రచారం చేసేదంతా అబద్దమా ?????

ఆంధ్రప్రదేశ్‌లో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు...

Read moreDetails

ఒకే సారి రాష్ట్రవ్యాప్తంగా 31 ఐఏఎస్ అధికారులను బదిలీ…….

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారుల బదిలీలతో సంచలనం సృష్టించింది. ఒకే సారి రాష్ట్రవ్యాప్తంగా 31 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం...

Read moreDetails

వ్యవసాయ, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష

రైతు సేవ కేంద్రాలను రీ-ఓరియంటేషన్) చర్యలు తీసుకోవాలి - రైతులకు సేవాలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలి - రైతులకు ప్రభుత్వ సేవల విషయంలో రైతు సేవా...

Read moreDetails

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ ప్రెస్ మీట్

జగన్ డైరక్షన్ లోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జగన్ అండదండలు లేకుండా ఇవాళ చిత్తురు జిల్లాలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరగదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్...

Read moreDetails

జమ్మూ, కురుక్షేత్ర, హరిద్వార్ ఆలయాల చైర్మన్ గా సుమంత్ రెడ్డి బాధ్యతలు

టీటీడీ దిల్లీ, జమ్మూ, కురుక్షేత్ర, హరిద్వార్ ఆలయాల చైర్మన్ గా సుమంత్ రెడ్డి బాధ్యతలు – దిల్లీలోని శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టిన సుమంత్...

Read moreDetails

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉంటాం – శ్రీ వైయస్‌ జగన్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉంటాం ప్లాంట్‌ను కాపాడుకోవడమే వైయస్సార్‌సీపీ లక్ష్యం: శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ విశాఖపట్నం: నర్సీపట్నం పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రోడ్డు...

Read moreDetails

BRS కార్యకర్తలు భారీగా చేరడంతో ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత

ఆర్టీసీ బస్ భవన్‌ వద్ద ఉద్రిక్తత:హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ, మాజీ మంత్రులు, భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్...

Read moreDetails

కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం- మంత్రి నారా లోకేష్ గారు

మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు వీరోచితంగా పోరాడారు కుటుంబ సభ్యులను ఉండవల్లి...

Read moreDetails

పామర్రు బస్టాండ్‌కు తారకరాముడి పేరు నామకరణ

పామర్రు బస్టాండుకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరును ప్రయాణ ప్రాంగణంగా నామకరణ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా బుధవారం...

Read moreDetails

డిప్యూటీ సీఎం పవన్‌ ఉప్పాడ మత్స్యకారులతో భేటీ అయ్యారు

కాకినాడ:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు మరియు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ మత్స్యకారుల...

Read moreDetails

ప్రజల భయాన్ని పెంచడం పనికి రాదు.

కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని వైకాపా కుట్ర చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం. ప్రతి విషయానికి సమాధానం ఇవ్వండి, అని మంత్రులు, ఉన్నతాధికారుల...

Read moreDetails

ఆనాడు పట్టించుకోకుండా..నేడు పర్యటనలా?

పులివెందుల వైద్య కళాశాలపై ప్రేమ చూపించబడుతుంది.. కానీ నర్సీపట్నంపై ఎందుకు కాదు? పీపీపీ పద్ధతి వల్ల విద్యార్థులకు ఎదురయ్యే నష్టాలు ఏవీ? మాజీ సీఎం జగన్‌ను వైద్యారోగ్యశాఖ...

Read moreDetails

సీఎం చంద్రబాబు: 3 ప్రాంతాల్లో విభిన్న ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు

ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం ఎస్‌ఐసీబీ సమావేశంలో తెలిపారు. మరావతి:రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు “క్వాంటమ్ వ్యాలీ” తరహాలో...

Read moreDetails

CM చంద్రబాబు ప్రకటింపు: ఆంధ్రప్రదేశ్‌లోకి ₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులు

67 వేల మందికి ఉపాధి – దేశంలోనే తొలి భారీ విదేశీ పెట్టుబడికి రైడెన్‌ ఆమోదం, 11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయం అమరావతి: రాష్ట్రంలో కొత్తగా...

Read moreDetails

అమరావతిలో సినీ రంగ ప్రోత్సాహానికి ప్రభుత్వం ముందడుగు

అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో చర్చించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు నిర్మాత అల్లూ అరవింద్‌ తెలిపారు. అలాగే, మంగళవారం రాత్రి గుంటూరు నాజ్‌ కూడలిలో...

Read moreDetails

ఐటీ కెరీర్‌ను వదిలి.. సేద్యంపై దృష్టి సారించి

ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని వదిలి, పట్టు పురుగుల పెంపకంలో విజయవంతమైన ఆదాయం అందుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలానికి చెందిన బెల్లే సుమంత్‌ కృష్ణ ఈ...

Read moreDetails

పాక్ ప్రకారం, భారత్‌తో జరిగిన ఘర్షణలో వారు ఉపయోగించిన చైనా ఆయుధాలు ఆశించిన విధంగా పనిచేశాయని పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి అనంతరం భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణలో పాక్ వాదనలకు కొత్త మలుపు వచ్చింది. భారత్ (India)కు చెందిన బ్రహ్మోస్ క్షిపణులు, గగనతల...

Read moreDetails

నెల్లూరు : సంతపేట మార్కెట్ ను పరిశీలించిన మంత్రి నారాయణ

వ్యాపారులను పరామర్శించి భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ – అగ్ని ప్రమాద విషయం తెలియగానే అప్రమత్తం చేశా – ప్రమాదానికి గురైన దుకాణాలను పరిశీలించా – బాధితులకు...

Read moreDetails

విశాఖ : కురుపాం బాధిత విద్యార్థులను పరామర్శించిన మంత్రి అనిత –

విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి అనిత – విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి – వైద్య నిపుణులతో ఓ కమిటీ వేశాం –...

Read moreDetails

ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయాలు …

పోలింగ్లో 17 మార్పులు.. బిహార్ ఎన్నికల నుండి స్టార్ట్. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు...

Read moreDetails

ఈ దేశాల్లో పర్యాటకులపై ప్రయాణ నిషేధాలు – ఎందుకంటే?

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా సమస్యలు, వలస నియంత్రణ, ఆరోగ్య కారణాల వల్ల అనేక దేశాలు పర్యాటకులు మరియు వలసదారులపై వీసా...

Read moreDetails

ఇంటి ముంగిటకు రాబోతున్న కారవాన్‌ – పర్యాటకుల కోసం కొత్త సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త ముందడుగు! త్వరలో రాష్ట్రంలో పర్యాటక కారవాన్‌లు ప్రారంభం కానున్నాయి. ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే, ఈ వాహనాలు పర్యాటకులను...

Read moreDetails

విజయవాడలో ఇవాళ స్వచ్ఛతా అవార్డుల ప్రదానోత్సవం

స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు – మొత్తం 21 కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్న చంద్రబాబు – ఉత్తమ పనితీరు కనబర్చిన సంస్థలు, ప్రభుత్వ శాఖలకు...

Read moreDetails

అయినవిల్లి వైసీపీలో రెండు వర్గాల ఘర్షణ – నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు

అయినవిల్లి: స్థానిక వైసీపీలోని రెండు వర్గాల మధ్య పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరు నాయకుల తీరును ఎండగట్టిన ఇతరులు, వర్గాల మధ్య ఆరోపణలు, విమర్శలు...

Read moreDetails

ముంబైకు మంత్రి నారా లోకేష్ – ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల లక్ష్యంతో పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ...

Read moreDetails
Page 5 of 6 1 4 5 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News