Telangana

దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి.. 10మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు...

Read moreDetails

అంతరించిపోతున్న వృక్షజాతుల పరిరక్షణ అవసరం

జైపుర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరుగుతున్న ఆర్ట్స్‌ వీక్‌ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా పునఃసృష్టించారు. దేశవిదేశాలకు చెందిన...

Read moreDetails

ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి: మారనున్న హైదరాబాద్‌ – చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గం

ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిర్మించాలని సీఎం సూచన హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ మారనుంది. ప్రస్తుత విజయవాడ...

Read moreDetails

ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల బలవన్మరణాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం...

Read moreDetails

ఆచార్యుల కొరత.. వసతుల కరవు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విశ్వ విద్యాలయాలు పేరుకే నడుస్తున్నట్లుగా మారాయి. ఆచార్యుల నియామకాలు లేక పోవడంతో అటు బోధనకు.. ఇటు పరిశోధనలకు విఘాతంగా మారింది. వేతనాల నిధులు...

Read moreDetails

ఫాం ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారా..!

ఈనాడు, హైదరాబాద్‌: భూమి గుంటల్లోనే ఉంటుంది. విక్రయాలు మాత్రం గజాల చొప్పున చేస్తూ ఫాం ల్యాండ్స్‌ పేరిట కొందరు అంటగడుతున్నారు. భవిష్యత్‌లో ఎలాగో నిర్మాణాలు చేసుకుంటారు కదా....

Read moreDetails

హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు

హైదరాబాద్‌ : నగరంలో 12 చోట్ల కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా...

Read moreDetails

13 నుంచి ప్రైవేట్‌ కళాశాలల సమ్మె

ఈనాడు, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.వెయ్యి కోట్లు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేయకుంటే 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్,...

Read moreDetails

కాళేశ్వరం పునరుద్ధరణ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం...

Read moreDetails
Page 25 of 27 1 24 25 26 27

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist