Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను డిసెంబరు 26న ఖమ్మంలో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి: మారనున్న హైదరాబాద్‌ – చెన్నై హైస్పీడ్‌ రైలు మార్గం

ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిర్మించాలని సీఎం సూచన హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌ మారనుంది. ప్రస్తుత విజయవాడ...

Read moreDetails

ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల బలవన్మరణాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం...

Read moreDetails

ఆచార్యుల కొరత.. వసతుల కరవు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విశ్వ విద్యాలయాలు పేరుకే నడుస్తున్నట్లుగా మారాయి. ఆచార్యుల నియామకాలు లేక పోవడంతో అటు బోధనకు.. ఇటు పరిశోధనలకు విఘాతంగా మారింది. వేతనాల నిధులు...

Read moreDetails

ఫాం ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారా..!

ఈనాడు, హైదరాబాద్‌: భూమి గుంటల్లోనే ఉంటుంది. విక్రయాలు మాత్రం గజాల చొప్పున చేస్తూ ఫాం ల్యాండ్స్‌ పేరిట కొందరు అంటగడుతున్నారు. భవిష్యత్‌లో ఎలాగో నిర్మాణాలు చేసుకుంటారు కదా....

Read moreDetails

హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు

హైదరాబాద్‌ : నగరంలో 12 చోట్ల కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా...

Read moreDetails

13 నుంచి ప్రైవేట్‌ కళాశాలల సమ్మె

ఈనాడు, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.వెయ్యి కోట్లు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేయకుంటే 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్,...

Read moreDetails

కాళేశ్వరం పునరుద్ధరణ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం...

Read moreDetails

దసరా.. ఇంటింటా వెలుగులు నింపాలి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ...

Read moreDetails

6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్‌ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్థిక నేరాల విభాగం...

Read moreDetails

నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ

మాజీ ప్రియురాలిని మర్చిపోలేక మనో వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ సోషల్‌ మీడియాలో...

Read moreDetails

చెట్లే లేని చోటు నుంచి కలప రవాణా!

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: కలప రవాణాను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నేషనల్‌ ట్రాన్సిట్‌ పర్మిట్‌ సిస్టం’(ఎన్‌టీపీసీ)... అక్రమార్కులకు వరంగా మారింది. టేకు లాంటి విలువైన...

Read moreDetails

భార్య హంతకుడికి 43 ఏళ్ల తర్వాత శిక్ష

అలహాబాద్‌: సమీప బంధువైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటనలో దోషికి 43 ఏళ్ల తర్వాత శిక్షపడింది. ట్రయల్‌...

Read moreDetails

పంట ధ్వంసం చేసిన అడవి పందులు.. యువరైతు బలవన్మరణం

కెరమెరి, న్యూస్‌టుడే: అడవి పందులు పంటలను ధ్వంసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో...

Read moreDetails

ఫిల్మ్‌నగర్‌లో సినీనటి డింపుల్‌ హయాతిపై కేసు నమోదు

ఫిల్మ్‌నగర్‌: సినీనటి డింపుల్‌ హయాతి, ఆమె భర్తపై ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు....

Read moreDetails

ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్!

తెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్...

Read moreDetails

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై...

Read moreDetails

సాయంత్రం బీటెక్‌కు ఉమ్మడి పరీక్ష!

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ సాయంత్రం వేళ బీటెక్‌ చదువుకునే అవకాశం కల్పించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు...

Read moreDetails

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన...

Read moreDetails

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి

బండ్లగూడజాగీర్, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉందని డీజీపీ జితేందర్‌ వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని సిబ్బంది ఇకమీదటా కొనసాగించాలన్నారు. మంగళవారంతో పదవీ...

Read moreDetails

ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్యాకేజీ..

అమ్రాబాద్‌ మండలంలోని హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిలోని మన్ననూర్‌ లేక ఫర్హాబాద్‌ ముఖద్వారం నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. మన్ననూర్‌లో కాటేజ్‌లు, వసతి గదులు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు ధర...

Read moreDetails

రా.. రమ్మని.. ప్రకృతి ప్రేమికులకు విందని

ప్రకృతి రమణీయ దృశ్యాలకు, పెద్దపులులకు నిలయం నల్లమల అడవులు. ఇందులో విహారానికి తలుపులు తెరిచింది అటవీశాఖ. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం...

Read moreDetails

రొమ్ము క్యాన్సర్‌పై వెలుగెత్తి చాటాలని

మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌పై హైదరాబాద్‌లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ అవగాహన కల్పిస్తోంది. సంస్థ ప్రతినిధులు నగరంలోని చార్మినార్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్‌...

Read moreDetails

నందులపల్లిని వణికిస్తున్న నత్తలు

నెన్నెల, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో నత్తలు పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ నర్సరీలో గతేడాది కనిపించిన నత్తలు ప్రస్తుతం ...

Read moreDetails

Telangana Wine Shop: కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే

అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల...

Read moreDetails

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల...

Read moreDetails
Page 24 of 24 1 23 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News