Latest Post

శ్రీకాకుళం: ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మృతి.. తల్లిదండ్రులు, సహ విద్యార్థుల్లో ఆందోళన కలిగింది.

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్‌ (20) మృతి ఘటనపై తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయించి...

Read moreDetails

కార్తిక పురాణం-23 వ అధ్యాయము

శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుటఅగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగ వా!విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగ గా...

Read moreDetails

UPSC: సివిల్స్‌ మెయిన్‌ ఫలితాలు.. తెలంగాణ నుంచి 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి...

Read moreDetails

మస్కట్‌లో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

ఆమదాలవలస గ్రామీణం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ మస్కట్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఆమదాలవలస మండలం వెదుళ్లవలసకు చెందిన సవలాపురపు నాగమణి మస్కట్‌లో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం...

Read moreDetails

నమో అంటే.. నాయుడు, మోదీ కలయిక: ఏపీ మంత్రి లోకేశ్‌

దిల్లీ: నమో అంటే నరేంద్రమోదీ మాత్రమే కాదు.. నాయుడు, మోదీ కలయిక అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. బుధవారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా...

Read moreDetails
Page 1310 of 1565 1 1,309 1,310 1,311 1,565

Stay Connected

Recommended

Most Popular