Latest Post

అనిల్‌ అంబానీ నివాసం సహా రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్‌ కంపెనీలు, అనుబంధ సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు...

Read moreDetails

భారత్ బయోటెక్‌ అనుబంధ సంస్థ న్యూసెలియన్‌ ద్వారా కణ, జన్యు చికిత్సలను ప్రారంభించింది.

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌కి అనుబంధంగా ఉన్న న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని జీనోమ్ వ్యాలీలో 30,000 చదరపు అడుగుల...

Read moreDetails

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడ్డ అప్పులు తాళలేక కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొఠారి సందీప్‌కుమార్‌(23) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్‌ కట్టపై ఆయన...

Read moreDetails

అమిత్ షా: లాలూ తాతలు ఎప్పుడైనా దిగొచ్చినా ఆ నగదును దోచిపోలేరు.

బిహార్‌లో మళ్లీ ‘జంగిల్‌రాజ్‌’ రావద్దంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కేంద్రమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దర్భంగా లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఇటీవల...

Read moreDetails

కడలుంగీ.. రఘునాథపురం నుంచి ఉగాండా వరకూ

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురంలో తయారవుతున్న కడలుంగీలు ఇప్పుడు విదేశాలకు చేరాయి. ఇక్కడి మరమగ్గాలపై నేసే ఈ లుంగీలు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా వరకు...

Read moreDetails
Page 1348 of 1550 1 1,347 1,348 1,349 1,550

Stay Connected

Recommended

Most Popular