Latest Post

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు – నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఆస్తులను అటాచ్ చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 111...

Read moreDetails

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – న్యూట్రిఫుల్ సెంటర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన...

Read moreDetails

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు...

Read moreDetails

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి – రైతులకు భరోసా

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 31: మొంథా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిస్థితిని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. మర్రిపూడి మండలంలోని రాజుపాలెం, అంకెపాలెం గ్రామాల్లో తుపాను...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails
Page 1366 of 1542 1 1,365 1,366 1,367 1,542

Stay Connected

Recommended

Most Popular