Latest Post

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద ఇనుప...

Read moreDetails

కలెక్టర్ల తీరుపై విమర్శలు.. పరిపాలనకు ఇబ్బందులు

రాష్ట్రంలో జిల్లా పరిపాలనకు కలెక్టర్లు కీలక సారథులు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడడం, రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం, ఫిర్యాదులపై స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం వారి...

Read moreDetails

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు...

Read moreDetails

18 రోజులుగా జాడలేదు.. ఏమైనట్లు?

ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి 18 రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 3న...

Read moreDetails
Page 151 of 2059 1 150 151 152 2,059

Stay Connected

Recommended

Most Popular